మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
జూన్ 05, 2023
తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గొలేటి భీమన్న స్టేడియంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ చేతుల మీదుగా పలువురు ఉత్తమ కార్మికులకు కుటుంబ సమేతంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ అధికారులు కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు..