టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ వెస్ట్ బెంగాల్ మేదినీపూర్లోని సల్బోనిలో స్టీల్ ప్లాంట్ను ఇవాళ ప్రారంభించనున్నారు. స్పెయిన్, దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం మమతా బెనర్జీతో పాటు ప్రతినిధి బృందంలో ఉన్న గంగూలీ…
ఐదారు నెలల్లో ఈప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. బెంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విదేశీ ప్రతినిధులను ఆయన కోరారు.