హైదరాబాద్ లో మరోసారి NIA సోదాలు కలకలం రేపాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద సానుభూతి పరులపై NIA ఫోకస్ చేసింది.

సౌత్ లో మొత్తం 31 ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. తెలంగాణలోని HYD, సైబారాబాద్ ప్రాంతాల్లో 5 చోట్ల తనిఖీలు నిర్వహించింది. వీరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాలిఫట్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది.