తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన 8.35 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకోనుండగా… 9 గంటల నుంచి 11 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఆ తర్వాత 11.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనం కానున్నారు. అనంతరం 11.50 గంటలకు అమిత్ ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి తిరిగి వెళ్తారు.