ఇండియా కూటమి 14 మంది జర్నలిస్టులు, న్యూస్ యాంకర్లను బాయ్కిట్ చేసిన నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదని .. తన మద్దతు జర్నలిస్టులకు ఇస్తానని చెప్పారు. బాయ్కాట్ చేయడం తప్పన్నారు. జర్నలిస్టులు తమకు ఏది సరైనదో ఆ విషయాన్ని రాసే హక్కు కలిగి ఉన్నారని నితీశ్ తెలిపారు.