జమ్మూకశ్మీర్ అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో… కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శత్రువులకు హెచ్చరిక జారీ చేశారు.
శత్రువులు భారత్ ఎదుగుదలను ఆపాలనుకుంటున్నారు. ఇది నూతన భారతం… మీ ఆటలు చెల్లవు. మేం యుద్ధాన్ని కోరుకోం . కానీ మీరు కావాలనుకుంటే మీ పిల్లల్ని మరొకరు పెంచుతారు అని ట్విటర్లో రాసుకొచ్చారు.