తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన బెల్లంపల్లికి చెందిన రేణికుంట్ల ప్రవీణ్. ఆయనను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా కు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు అనుచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
