భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించాడు.

2024కు గానూ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కోసం ఆరుగురు క్రీడాకారుల్లో లియాండర్ స్థానం సంపాదించాడు. మిగతా క్రీడాకారుల్లో జింబాబ్వేకు చెందిన కారాబ్లాక్, సెర్బియన్ ప్లేయర్ అనా ఇవనోవిచ్, స్పానీష్ ఆటగాడు కార్లోస్ మొయా, కెనడాకు చెందిన డేనియల్, ఇటాలియన్ ప్లేయర్ ఫ్లేవియా పెన్నెట్టా నామినేట్ అయ్యారు.