ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
‘మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా ఈ నెల 28న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం జారీ చేశారు.