భార్య భర్తను దారుణంగా కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లిలో చోటు చేసుకుంది…

అసలు ఏమైందంటే….
వివరాల్లోకి వెళ్ళితే…

దివ్యాంగుడైన వెంకటరమణ, మంగమ్మలు భార్య భర్తలు. భార్య మెడలో ఉండాల్సిన తాళిబొట్టు కనిపించకపోవడంతో మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్త పై ఆగ్రహానికి గురైన భార్య.. భర్తపై కొడవలి దాడి చేసింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.