జమిలి ఎన్నికలపై ఢిల్లీలో నేడు లా కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది.
లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఇందలో ఒకేసారి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయనున్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్పై తమ వైఖరిని ఖరారు చేయనున్నారు.