నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. మెండోరా మండలం పోచంపాడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ATMను ధ్వంసం చేసిన దుండగులు అందులోంచి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లోని రికార్డుల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.👇