నకిలీ పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ కేసులో ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను గుర్తించి 12మందిని అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై అనుమానం వచ్చి అధికారులు నకిలీ పాస్ పోర్టులు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్టుగా అధికారులు దర్యాప్తు లో గుర్తించారు.
ఎక్కువగా కరీంనగర్, హైదరాబాద్ నుంచి పాస్ పోర్టులు పొందినట్లు అధికారులు గుర్తించారు