కదిరి రూరల్ మండలం సున్నపుగుట్టు తాండ సీపీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.

ప్రియుడు మోజులోపడి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ భర్త ఖాదర్ బాషాను తన ఇంట్లోనే ప్రియుడు బాబాన్తో కలసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం ప్రియుడు బాబ్జాన్, భార్య గులాబ్ జాన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.