రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ చర్పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ CP వివరించారు. అలాగే జాన్వాడలో ఈనెల 21వ తేదీ వరకు 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు.