Month: September 2024

ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం… వివాహిత పై బస్సు ప్రయాణంలోనే అత్యాచారం…

ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం… వివాహిత పై బస్సు ప్రయాణంలోనే అత్యాచారం… హైదరాబాద్ లో దారుణం జరిగింది. ట్రావెల్ బస్సులో వివాహిత (28) పై అత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఓ…

అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బైడెన్‌తో భేటీ… కీలక చర్చలు…

అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బైడెన్‌తో భేటీ… కీలక చర్చలు… అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై, మరియు…

రెడ్మీ వాచ్ 5… అదిరిపోయే ఫ్యూచర్స్…

రెడ్మీ కొత్తగా మార్కెట్లోకి తెస్తున్న ఈ ‘వాచ్ 5′ ని చూడండి. దీంట్లో అదిరే ముచ్చటేందంటే.. 18 రోజుల బ్యాటరీ లైఫ్. ‘క్లియర్ ప్లస్’ కాలింగ్ ఫీచర్ తో రద్దీ ప్రాంతాల్లోనూ హాయిగా ఫోన్ మాట్లాడొచ్చు. ‘నోయిస్ క్యాన్సిలేషన్’తో వాయిస్ క్వాలిటీ…

తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద లీక్ అవుతున్న నీరు…

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పాలరాతి కట్టడం తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నట్లు భారత పురావస్తు శాఖ వెల్లడించింది. గత మూడు రోజులుగా ఆగ్రాలో భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఆ నీటి లీకేజీ వల్ల…

విజయవాడలో వరదల వల్ల కలిగిన నష్టం ఎంతంటే… వివరాల్లోకి వెళ్ళితే…

విజయవాడ నగరంలో వరద తీవ్రత తగ్గినా, కాలనీలు నీట మునిగే ఉన్నాయి. 4 రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. బుధవారం కూడా కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు.…

కొత్త ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్‌… ఈ ఫోన్‌ ఫీచర్ లు…

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్ అక్టోబర్‌ నెలలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు…

1947 తర్వాత మొట్ట మొదటిసారి.. మనం తినేతిండిపై ఖర్చు 50శాతం తగ్గింది

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మనం తినే తిండిపై ఖర్చు 50 శాతం తగ్గింది.. నమ్మలేకపోతున్నారు కదా…తాజా నివేదికలు ఇదే చెబుతున్నారు. 1947 తర్వాత మొదటిసారిగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారంపై సగటు గృహఖర్చులు సగానికి…

AP : 400 పంచాయతీలకు… 4 కోట్లు విరాళం ఇచ్చిన పవన్

వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు సాయం ప్రకటించారు. మంగళవారం ఏపీకి రూ. కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే…

ట్రంప్ పుస్తకానికి అమెరికాలో భారీ డిమాండ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆయన కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ కూడా హవా చూపిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ…

ధరలు పెంచితే కఠినచర్యలు: సీఎం చంద్రబాబు

ఏపీలో వచ్చిన వరదలను సాకుగా చూపి, నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున కూరగాయలు తెప్పిస్తున్నామని, ఫిక్స్డ్ రేట్లతో వాటిని ప్రజలకు విక్రయిస్తామని చెప్పారు. విజయవాడలోని వరదలలో తిరుగుతున్న బోట్లకు బాధితులు…

వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న కేంద్ర బృందం

వర్షాలు, వరదలతో ఏపీ, తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తెచ్చారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.…

తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళమిచ్చిన అక్కినేని కుటుంబం

తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయక కార్యక్రమాల కోసం అక్కినేని కుటుంబం రూ.కోటి (తెలంగాణకు రూ.50లక్షలు, ఏపీకి రూ.50లక్షలు) విరాళం ప్రకటించింది. బాధిత ‘ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’అని పేర్కొంది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి…

రహస్య పత్రాలను విడుదల చేస్తా: ట్రంప్ హామీ

అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని అత్యంత రహస్య విషయాలను బట్టబయలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే యూఎఫ్వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ…

నేటి రాశి ఫలాలు సెప్టెంబర్ 05,2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో…

AP : వరద బాధితులకు రూ. కోటి సాయం : జగన్

వరద బాధితుల కోసం YCP తరఫున ఆ పార్టీ అధినేత జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. విజయవాడలో వరద బాధితులకు YCP తరఫున…

దాల్చిన చెక్కతో ఆరోగ్య ప్రయోజనాలు…

ఇన్సులిన్ సెన్సిటివిటీలను మెరుగుపరచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నిత్యం తీసుకోవడం ద్వారా మధుమేహులకు కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగవుతాయి. బరువుని నియంత్రిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్కు చెక్ పెడుతోంది.…

జాతీయ విపత్తుగా ప్రకటించాలని PM మోడీ గారికి సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణ, పంట నష్టాలతో పాటు…