Month: October 2024

HYD : పీహెచ్ఎ ఎంట్రన్స్ లకు వర్సిటీల గుడ్ బై

రాష్ట్రంలో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం UGC నెటవర్క్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. పీహెచ్ఎ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ప్రకటన…

AP : ఇంటర్ సిలబస్ మార్పు

ఇంటర్మీడియెట్ లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ…

‘విశ్మకర్మ యోజన’లో ఏపీకి రెండో స్థానం సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం

గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధిపొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు రెండోస్థానం దక్కింది. మొదటి స్థానంలో కర్ణాటక.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గుజరాత్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర ఉన్నట్లు కేంద్ర నైపుణ్య…

సికింద్రాబాద్ – వాస్కోడగామా రైలు ప్రారంభం

సికింద్రాబాద్ – వాస్కోడగామా మధ్య ప్రవేశపెట్టిన నూతన ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సికింద్రాబాద్ నుంచి గోవాకు ఇప్పటివరకు లింక్ రైలు మాత్రమే ఉండేది.…

పవన్ కల్యాణ్ పై మదురైలో ఫిర్యాదు

మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపిస్తూ పవన్ కల్యాణ్ప మదురై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ న్యాయవాది ఈనెల 4న ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం గురించి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల పవన్ కల్యాణ్…