Category: ✍️ దాసరి శ్రీధర్

TG : 19 జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయ్యింది. మరోవైపు సర్వే వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జిల్లాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నిన్నటి వరకు 82.4 శాతం సర్వే పూర్తయ్యింది. 4,41,225…

90 రకాల నాణ్యతలేని ఔషధాలను గుర్తించిన ఆరోగ్యశాఖ… వివరాల్లోకి వెళ్ళితే…

అక్టోబరు నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రయోగశాలల్లో నాణ్యతలేని 90 ఔషధ నమూనాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రయోగశాలల్లో కనీస ప్రమాణాలు లేని 56 ఔషధ నమూనాలను, రాష్ట్రాల ప్రయోగశాలల్లో 34 నమూనాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ…

లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను సరళీకరణ… డిసెంబరు 1 నుంచి ‘టీజీబీపాస్ 2.0′

తెలంగాణలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వాటిఅనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కు కొత్త హంగులతో ఏర్పడనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. అత్యంత పారదర్శకంగా అనుమతులు మంజూరయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి ‘టీజీబీపాస్ 2.0’గా పిలుస్తున్న…

HYD : పీహెచ్ఎ ఎంట్రన్స్ లకు వర్సిటీల గుడ్ బై

రాష్ట్రంలో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం UGC నెటవర్క్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. పీహెచ్ఎ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ప్రకటన…

స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 – విశేషాలు

భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆగస్టు 14–15, 1947 అర్ధరాత్రి ఉపఖండాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలో బ్రిటిష్ పాలన 1757లో ప్రారంభమై,…

చరిత్రలో ఈ రోజు…ఆగష్టు 15…

సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 15,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం భౌమవాసరే (మంగళవారము) శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు అధిక శ్రావణ మాసము బహుళ/కృష్ణ పక్షము తిథి : చతుర్దశి…

చరిత్రలో ఈ రోజు…జూన్ 28…

సంఘటనలు 1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు. జననాలు 1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు. 1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004) 1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు…

Jagtial News : ఆపి,రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు…

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో…

Jagtial News: జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ హాస్పిటల్, కేంద్ర ఔషధ గిడ్డంగి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

జగిత్యాల జిల్లా కేంద్రంలో 16 కోట్లతో క్రిటికల్ కేర్ హాస్పిటల్ భవన నిర్మాణానికి,3 కోట్ల 60 లక్షలతో కేంద్ర ఔషధ గిడ్డంగి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్ గారు,…

Jagtial News: నేడు సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పలువురు నేతలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, డా.సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్…