Month: November 2024

TG : 19 జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయ్యింది. మరోవైపు సర్వే వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జిల్లాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నిన్నటి వరకు 82.4 శాతం సర్వే పూర్తయ్యింది. 4,41,225…

90 రకాల నాణ్యతలేని ఔషధాలను గుర్తించిన ఆరోగ్యశాఖ… వివరాల్లోకి వెళ్ళితే…

అక్టోబరు నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రయోగశాలల్లో నాణ్యతలేని 90 ఔషధ నమూనాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రయోగశాలల్లో కనీస ప్రమాణాలు లేని 56 ఔషధ నమూనాలను, రాష్ట్రాల ప్రయోగశాలల్లో 34 నమూనాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ…

లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను సరళీకరణ… డిసెంబరు 1 నుంచి ‘టీజీబీపాస్ 2.0′

తెలంగాణలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వాటిఅనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కు కొత్త హంగులతో ఏర్పడనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. అత్యంత పారదర్శకంగా అనుమతులు మంజూరయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి ‘టీజీబీపాస్ 2.0’గా పిలుస్తున్న…

రూ. కోటి అప్పుతో.. రూ.700 కోట్లు..

Jersey Mikes CEO Cancro తన 17 ఏట రూ. కోటి అప్పుగా తీసుకుని 1975లో Jersey Mikes Subs అనే ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 3 వేల స్టోర్లు ఉన్నాయి. కంపెనీ విలువ…

HYD : శంషాబాద్ విమానాశ్రయంలో AI కెమెరాలు

శంషాబాద్ విమానాశ్రయంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. Alతో కూడిన సీసీ కెమెరాలను అధికారులు కీలక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. AI తో పాటు ప్రత్యేక సాఫ్ట్వేరు విమానాశ్రయంలోని కమాండ్ కంట్రోల్రూంకు అనుసంధానించారు. ఓ వ్యక్తి సీసీ కెమెరా పరిధిలో…

పట్టాభిషేకం చిచ్చు

రాజస్థాన్ లో ఉదయుర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్పుర ప్యాలెస్ లోకి అడుగుపెట్టకుండా రాజకుటుంబంలో ఒకరైన అరవింద్ సింగ్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల…

TG : భారీగా పెరిగి పోతున్న కాలం చెల్లిన వాహనాల సంఖ్య… ఎన్నంటే…

రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అన్ని రకాలవి కలిపి అక్టోబరు ఆఖరు నాటికి ఏకంగా 41.86లక్షల వాహనాల ‘జీవితకాలం’ ముగిసింది. ఇందులో ద్విచక్ర వాహనాలే ఏకంగా 31.36 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత అన్ని రకాల కార్లు…

Kerala : ఇక AI చాట్బాట్ తో స్వాములకు మెరుగైన సేవలు

శబరిమల దర్శన అనుభవాన్ని మెరుగుపరచడానికి కేరళలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’AI చాట్బాట్ ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు,…

చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పై ప్లాన్!

చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైపైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపిస్తోంది. చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్…