Month: December 2024

నేడు PSLV-C60 కౌంట్గాన్ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV-C60 రాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్గాన్ ప్రారంభించనున్నారు. 25 గంటల…

WHO చీఫ్ భయపడిన దృశ్యం…

యెమెన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ చేసిన 2 World Health Organization (WHO) చీఫ్ ట్రేడీస్ అధానమ్ భపడుతూ పరుగులు తీసిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆ దాడిలో ఆరుగురు వరకు మరణించారని ఆయన తెలిపారు. ఆయన…

TG : డ్రగ్స్ పై అవగాహనకు ఆన్లైన్ కోర్సు

రాష్ట్రంలో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్) ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియాటె ఎడ్యుటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘డ్రగ్-ఫ్రీ-వెలెనెస్’ కార్యక్రమంలో భాగంగా పరస్పర సహకారంతో రాష్ట్రంలో డ్రగ్ను కట్టడి చేసేందుకు యువతకి నమ్మకం కలిగిస్తారు. మత్తుపదార్థాలవల్ల…

AP : సోషల్ మీడియాలోకి అసెంబ్లీ వ్యవహారాలు

ఇకనుంచి సోషల్ మీడియాలోకి ఏపీ అసెంబ్లీ వ్యవహారాలు రానున్నాయి. అసెంబ్లీకి సంబంధించి ‘ఎక్స్’, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు సమక్షంలో ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ‘జీలెజిస్ఆంధ్ర’ పేరుతో ఉన్న ఖాతాల ద్వారా శాసనవ్యవస్థకు సంబంధించిన సమాచారం…

టీటీడీలో తెలంగాణ ఓఎన్డీగా గణేష్ కుమార్

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఓఎస్టీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా సి. గణేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన లైజన్ ఆఫీసర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లపాటు తిరుమలలో పనిచేస్తారు. శ్రీవారి…

సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం రిపోర్టర్ : వెల్దండి దుర్గాప్రసాద్ సింగరేణి CMD బలరాం నాయక్‌కు దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు సమావేశం కోసం…

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వనమా…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ రిపోర్టర్ : వెలదండి దుర్గాప్రసాద్ పాత పాల్వంచ నివాసి యాకూబ్ పాన్ షాప్ యజమాని యాకూబ్ కుమారుని వివాహ రిసెప్షన్ లో మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ…

కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి గ్రౌండ్ నందు  ఘనంగా ప్రారంభమైన మూడు జిల్లాల స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ దుర్గాప్రసాద్ వాసు మెమోరియల్ స్మారక 18వ ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం నాడు కేటీపీఎస్ ఓ అండ్ ఎం స్పోర్ట్స్ కార్యదర్శి మహేష్, మరియు పీలే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పోటీల్లో మూడు జిల్లాల నుండి…

పొడు భూముల సమస్యలను పరిష్కరించాలని పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన ఆళ్లపల్లి మండల రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ దుర్గాప్రసాద్ మణుగూరు మండలం సి టైప్ గెస్ట్ హౌస్ నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆళ్లపల్లి మండలంలో పొడు భూమి సమస్యను మరియు త్రీ ఫేస్ కరెంటు అదేవిధంగా…

ఇందిరమ్మ గృహాల మంజూరులో సర్వేను వేగవంతం చేయాలి – రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ దుర్గాప్రసాద్ తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ పక్కా గృహాల మంజూరులో సర్వే అధికారులు సర్వేను వేగవంతం చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు…

పాల్వంచలో కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. శనివారం కేక్ ఫ్యాక్టరీ ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తోపాటు కొత్వాల ప్రారంభించారు.…

పోస్టల్ ద్వారా వస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయాలి…           

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ అంకితభావంతో ముందుకెళ్లాలి…పోస్టల్ ఎస్పీ (ఉమ్మడి ఖమ్మం జిల్లా) స్థానిక పాల్వంచ పోస్ట్ ఆఫీస్ కార్యాలయము నందు శనివారం సాయంత్రం జరిగిన పోస్టల్ సిబ్బంది సమావేశంలో పాల్గొని మాట్లాడినారు. ఈ సమావేశంలో పాల్వంచ సబ్…

రామ్ చరణ్ భారీ కటౌట్.. ముమ్మర ఏర్పాట్లు

నటుడు రామ్ చరణ్ భారీ కటౌట్ విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. ఈనెల 29న దీన్ని ఆవిష్కరించడానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా బృందం రానుంది. ఈనేపథ్యంలో నాలుగురోజుల నుంచి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 250 అడుగుల భారీకటౌట్…

కనిష్టానికి రూపాయి !

డాలర్ తో పోలిస్తే రూపాయి సరికొత్తగా జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే అతిఘోరపతనం చవిచూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది. నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని…

కుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్లు

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరిలో జరిగే మహా కుంభమేళాను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, మౌలాలి, కాచిగూడ నుంచి వివిధ తేదీల్లో బయల్దేరే ఈ రైళ్లు గయ,…

తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు ఒకే: టీటీడీ

తెలంగాణలోని వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శనానికి వచ్చిన వారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు తెలిపింది. తిరుమలలో…

AP : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు మంత్రి అనిత గుడ్స్యూస్ చెప్పారు. యువతకు 1000కి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు టాప్-50 కంపెనీలు తరలి వస్తున్నట్లు తెలిపారు. తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట స్పేసెస్ డిగ్రీ కాలేజీలో రేపు జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగ పరచుకోవాలని…

భారతరత్న వాజపేయి శత జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు బుడగం రవి                     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ భారత మాజీ ప్రధాని, భారత రత్న, కి, శే, వాజపేయి గారి శతజయంతి సందర్బంగా వారికీ ఘనంగా నివాళులు అర్పించి, ప్రభుత్వహాస్పిటల్ లో పేషంట్స్ కు బ్రెడ్, పాలు, పండ్లు వితరణ చేయడం…

పాల్వంచ త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధానికి ఉపాధ్యాయుల ఘన నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లోగల త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి గణ నివాళి అర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు. భారత రత్నకు మన్మోహన్ సింగ్ అన్నివిదాల అర్హుడన్న…

ఎర్రజెండాలతో ఖమ్మం ప్రధాన రహదారి అంతా ఎరుపెక్కి పోయింది. భారత గడ్డపై వందేళ్ళ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ కూనంనేని

రిపోర్టర్ : దుర్గాప్రసాద్ అధికారం ఉన్న లేకపోయినా పేదవాడికి కష్టం కలిగినప్పుడల్లా కనిపించే జెండా భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి వందేళ్ళ ఉత్సవాల్లో సందర్భంగా కూనంనేని పిలుపు ఖమ్మం: ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు…

ఫ్లైట్ ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్ రూల్స్ చేంజ్..

ఫ్లైట్ ప్రయాణంలో హ్యాండ్ బ్యాగ్ కు సంబంధించి కొన్ని రూల్స్ మార్పు చెందాయి. సివిల్ ఏవియేషన్ వివరాల ప్రకారం.. విమానంలో ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఇకనుంచి ఒక్య బ్యాగు (7 కేజీల బరువు) వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ విమాన…

రష్యా కీలక నిర్ణయం… 2025లో వాట్సాప్ నిషేధం!

రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్ పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ యాప్ లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు వాట్సాప్ కోర్టులో…

ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసిన పాక్

ఆఫ్గన్లోని బార్మల్ జిల్లాలో పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసీంది. ఈ దాడిలో 15 మంది మహిళలు మృతి చెందారు. ఈ ఘటనను తాళిబన్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్గన్ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు తమకు ఉందని తాలిబన్ డిఫెన్స్ మినిష్టర్ అన్నారు.…

పాత పాల్వంచ అయ్యప్పస్వామి మహాపడిపూజలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచరిపోర్టర్ దుర్గా ప్రసాద్ పాత పాల్వంచలో సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడిపూజలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేసారు. పాత పాల్వంచలోని రజక సంఘం ఆధ్వర్యంలో 30…

20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000 లక్షలు రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంరిపోర్టర్ వేలదండి దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో భాగంగా కరకగూడెం మండలానికి చెందిన 20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000…

పాల్వంచ త్రివేణి పాఠశాలలో జరుపుకున్న సెమి క్రిస్మస్ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ దుర్గాప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణం లోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో సెమి క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని అంతా విద్యుత్ దీపాల వెలుగుల్లో దేదీవ్యమానంగా తయారుచేసారు. పాఠశాల…

ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి P.V  – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ వెలదండి దుర్గా ప్రసాద్ భారత దేశ ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పి.వి. నరసింహారావు అనీ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత…

కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 నూతన అంబులెన్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం ఘన స్వాగతం పలికిన మెడికల్ సిబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్ లను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం…

క్రిస్టియన్ సోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

రిపోర్టర్. దుర్గా ప్రసాద్. ఉమ్మడి ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చిన RCM చర్చి ఫాదర్ విజయరావు, చర్చి…

అరుదైన అవార్డు గ్రహీత వెంకట రమేష్ ను అభినందించిన కేఎల్ఆర్ విద్యాసంస్థల చైర్ పర్సన్ కె నాగమణి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ కేఎల్ఆర్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న పి వెంకట రమేష్ కు అత్యంత విద్యా సలహాదారుగా అవార్డుతో గౌరవింపబడ్డారు. ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారాప్రతిష్టాత్మకమైన మోస్ట్ ఎడ్మి రడ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు…

చలికాలంలో బరువు తగ్గించే ఫుడ్స్ ఇవే…

ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటో తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. స్నాక్స్ తినాల్సిన అవసరం ఉండదు. క్యారెట్ లలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. దీంతో బరువు, BMI, కొవ్వును తగ్గించుకోవచ్చు. నిత్యం మన డైట్ మెనూలో ఆకుకూరలు…

హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం

ఆటో రంగ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2 కంపెనీలకు మాతృ సంస్థగా జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి షేర్లు బదిలీ చేయనున్నాయి. 2026 AUG నాటికి డీలిస్టింగ్ పూర్తి చేసి కంపెనీ షేర్లను టోక్యో…

మహిళపై రేప్ కేసు… మాజీ భర్తకు 20 ఏళ్ల జైలు!

ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి… పలువురితో అత్యాచారం చేయించిన కేసు ఫ్రాన్స్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుడు డొమినిక్ పెలికాట్ (72)ను దోషిగా ఫ్రాన్స్ కోర్టు తేల్చింది. 20 ఏళ్ల జైలుశిక్ష…

భారత్‌ ను హెచ్చరించిన అమెరికాకు కాబోయే అధ్యక్షుడు

భారత్‌కు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్‌కు పన్నుపోటు తప్పదని సంకేతాలు పంపించారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ ఆయన తాజాగా హెచ్చరించారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్…

ఎముకలు సమస్యలకు చెక్ పెట్టండి ఇలా…

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోండి. అలాగే జీవన విధానంలో కూడా మార్పులు చేసుకోండి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలా..? ఎముకల సమస్యలకు దూరంగా ఉండాలా..? అయితే ఇలా చేయండి వీటిని ఫాలో అయినట్లయితే ఎముకలు బలంగా,…

విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు

భారత్ ఏటా డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్…

HYD : BJP కొత్త అధ్యక్షుడు – సంక్రాంతి నాటికి క్లారిటీ

తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. MPగా ఉన్న BC నేతకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నా… కొత్తనేతకూ ఛాన్స్ ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి.…

BRS అంటే బకాయిల రాష్ట్ర సమితి: సీతక్క

BRS ప్రభుత్వం నుంచి తమకు వారసత్వంగా అప్పులు, బకాయిలు మాత్రమే వచ్చాయని మంత్రి సీతక్క తెలిపారు. శాసనసభలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని వ్యాఖ్యానించారు. నాటి ఆర్థికమంత్రి హరీశ్ రావు ఒక్క సంతకం పెడితే… నేడు…

AP : రాష్ట్రంలో 6 నెలల్లో ఎన్ని సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదైనాయంటే…

రాష్ట్రంలో గత 6నెలల వ్యవధిలో సైబర్ నేరాలకు సంబంధించి ఫోన్ కాల్స్ ద్వారా 25వేల ఫిర్యాదులు అందాయి. ఆయా నేరాల్లో బాధితులు రూ. 293కోట్లు నష్టపోయారు. అందులో రూ.44కోట్లు నేరగాళ్ల పరం కాకుండా పోలీసులు స్తంభింపజేయగలిగారు. మరో రూ.3.50కోట్లు నేరగాళ్ల నుంచి…

HYD : ఆయుష్ చికిత్సాలయాలలో ఆసనాలను నేర్పించేలా కార్యాచరణ ప్రారంభం…

ఆయుష్ విభాగం రాష్ట్రంలో 842మంది యోగా శిక్షకులను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 421 ఆయుష్ చికిత్సాలయాలలో ఒక్కోచోట ఒక మగ ట్రైనర్, ఒక మహిళా శిక్షకురాలు స్థానికులకు ఆసనాలను నేర్పించేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే 628మంది ఆయా…

HYD : పెరుగుతున్న ఈవీ రిజిస్ట్రేషన్లు…

పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతోందంటూ ప్రభుత్వం నవంబరు 18న ఈవీ నూతన విధానం అమల్లోకి తెచ్చింది. రోడ్డు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయించడంతో డిసెంబరు 3 వరకు 16 రోజుల్లో…

TG : చేనేత రంగం సమగ్రాభివృద్ధికి అభయహస్తం – తుమ్మల

రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే అమలుచేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల…

AP : మీడియా సంస్థలపై జగన్ పరువు నష్టం దావా

అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలుమీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి…

800 కోట్ల స్పామ్ కాల్స్పై హెచ్చరికలు: ఎయిర్టెల్

స్పామ్ కాల్స్ ను అరికట్టేందుకు తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొత్తగా ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్ తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభించిన రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్, 80 కోట్ల స్పామ్ sms లను గుర్తించినట్టు…