దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. తెలంగాణకు చెందినవే అందులో 4 జిల్లాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని అన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచామని చెప్పారు. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని పెట్టమని, మహబూబాబాద్ జిల్లా బహిరంగ సభలో కేటీఆర్ అన్నారు.