ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ ఘటన తర్వాత ట్రంప్ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఆంక్షలు విధించాయి.
2 నెలల కింద ట్రంప్ ఫేస్బుక్ అకౌంట్ను అన్లాక్ చేసి ఛానల్లో కంటెంట్ను పోస్టు చేసుకోవచ్చని ప్రకటించింది మేటా.
ఫేస్బుక్లో 34 మిలియన్ల ఫాలోవర్లు, యూట్యూబ్ లో 2.6 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
తెలుగు రాష్ట్రాలలో ఇంకా రెండు రోజులూ భారీ వర్షాలే… వాతావరణ శాఖ చెప్పిందండీ…
కెనడా లో భారతీయల నకిలీ వీసాల గుర్తింపు… 700 మంది పై బహిష్కరణ వేటు…