రాజేంద్ర నగర్‌లోని శాస్త్రి నగర్‌లో ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలేరేగాయి.

పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు లోకి తీసుకువచ్చారు అగ్నిమాపకదళ సిబ్బంది.

ఈ ప్రమాదంలో రెండు డీసీఎం వాహనాలు దగ్ధమైపోయాయి. గోదాంలో విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి…

Italian city of trent : ట్రెంట్ పట్టణం వింత ఆచారం…

Viral news: కరెన్సీ నోటుపై పెన్నుతో రాతలు ఉంటే చెల్లవు అని సోషల్ మీడియాలో ప్రచారం… క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం