రాజేంద్ర నగర్లోని శాస్త్రి నగర్లో ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలేరేగాయి.
పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు లోకి తీసుకువచ్చారు అగ్నిమాపకదళ సిబ్బంది.
ఈ ప్రమాదంలో రెండు డీసీఎం వాహనాలు దగ్ధమైపోయాయి. గోదాంలో విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.