BRS పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కంధార్‌ నియోజకవర్గంలో నేడు అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతోనే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా లోహా పట్టణంలో బైల్‌ బజార్‌లో ఏకంగా 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు కేసీఆర్‌.

ఈ పబ్లిక్‌ మీటింగ్‌కి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరవుతున్నారు.