మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామంగా జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామం దేశంలోనే మొదటి సౌరశక్తి ఆధారిత గ్రామంగా నిలిచింది.
దీనిని ఏప్రిల్ 24, 2022 న 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు.
ఈ ప్లాంటు మొత్తం 6408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1500 సోలార్ పప్యానెల్స్ తో కేవలం మూడు వారాల కాలపరిమితితో ఏర్పాటు చేశారు.
ఈ గ్రామంలో 340 ఇళ్లకు సోలార్ విద్యుత్ను అందిస్తున్నారు.