మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామంగా జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామం దేశంలోనే మొదటి సౌరశక్తి ఆధారిత గ్రామంగా నిలిచింది.

దీనిని ఏప్రిల్​ 24, 2022 న 500 కిలోవాట్ల సోలార్​ ప్లాంట్​ను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు.

ఈ ప్లాంటు మొత్తం 6408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1500 సోలార్​ పప్యానెల్స్ తో కేవలం మూడు వారాల కాలపరిమితితో ఏర్పాటు చేశారు.

ఈ గ్రామంలో 340 ఇళ్లకు సోలార్ విద్యుత్​ను అందిస్తున్నారు.