భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

ముస్లింల పవిత్ర ఉపవాస మాసం – రంజాన్ సందర్భంగా పాత పాల్వంచ గడియకట్టలోని మజీదే అబూబకర్ మజీదులో హిందువులు మతాలకతీతంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఎస్కే గౌస్ బాషా, ఎస్కే హుస్సేన్ మియా, ఇనాయతుల్లా, నయీమ్, ఆర్మీ సర్వర్, గడియకట్ట కాలనీ వాసులు బర్ల పాపారావు, గుగులోతు మంగ్యా నాయక్, వంగ రమేష్, గడదాసు వెంకటేష్, మసనం శరత్ బాబు, కిలారు సుజాత, దండు మణి, అగ్ని మండల బాస్కర్, భత్తుల మధు చంద్, సంఘాని భరత్, కోసూరి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.