భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

సుజాతనగర్ మండలం సింగభూపాలెం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇస్తారయ్య గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఇస్తారయ్య కుమారుడిని పరామర్శించి, డాక్టర్ తో మాట్లాడి, మంచి వైద్యం అందించాలని ఆదేశించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు.

ఎమ్మెల్యే వనమా గారి వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కుమారస్వామి, డాక్టర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, స్థానిక కౌన్సిలర్ రుక్మందర్ బండారి, బిఆర్ఎస్ నాయకులు సాంబయ్య, గాజుల సీతారామయ్య, కుమారస్వామి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.