జగిత్యాల జిల్లా కేంద్రంలో 16 కోట్లతో క్రిటికల్ కేర్ హాస్పిటల్ భవన నిర్మాణానికి,3 కోట్ల 60 లక్షలతో కేంద్ర ఔషధ గిడ్డంగి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్ గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ గారు, కలెక్టర్ యాస్మీన్ భాషా గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత గారు, మంద మకరంద్ గారు,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటీ వెంకట్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.