గత మూడు రోజులుగా భారత్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి ప్రస్తుతం రూ.58,100 వద్ద కొనసాగుతోంది.
24 క్యారెట్ల గోల్డేపై రూ.440 తగ్గి రూ.63,380గా ఉంది. అలాగే వెండి ధర కూడా రూ.2 వేలు తగ్గి రూ.78,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అందుబాటులో ఉన్నాయి.