మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 7కోట్ల మంది మహిళలు RTC బస్సుల్లో ప్రయాణించారని TSRTC MD సజ్జనార్ తెలిపారు. RTCకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లలాంటి వారని అన్నారు.

త్వరలో RTC స్టాఫ్కు పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశంతో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.