మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు.
పార్టీ అధ్యక్షుడు KCR నాయకత్వంలో పేదలు, రైతులు, దళితుల కోసం పనిచేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్య కర్తలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.