కంటోన్మెంట్ BRS MLA లాస్యనందిత (37) ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు. ఈనెల 13న KCR నల్గొండలో నిర్వహించిన సభకు ఆమె హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో నార్కెట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీకొట్టింది.

లాస్య కారు ఓ హోంగార్డును ఢీకొట్టడంతో అతడు చనిపోయాడు. అప్పుడు లాస్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 10 రోజుల్లో మరోసారి కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.