మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ముగిసింది. తిరిగి 2026లో ఈ మహాజాతర జరగనుంది.

జాతరకు 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం ఈ నెల 28న సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు.