కర్ణాటకలో మంకీ ఫీవర్తో 103 మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

అయితే, వీరంతా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. కాగా, ఈ వ్యాధిని CPR, రక్త పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు.

ఈ ఫీవర్ తీవ్రత నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నిఘా పెంచాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.