వైరల్ స్టోరీలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
రేపటి నుంచి ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్రటరీ ఓజా కీలక ప్రకటన చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు.
విద్యార్థులందరూ 9 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల్లో కాపీ కొట్టినా.. తప్పుడు విధానాలు అవలంబించినా క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామన్నారు.