యాచకుల వద్ద భారీ ఎత్తున నగదు బయటపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. HYDలో ఆపరేషన్ స్మైల్ లో భాగంలో పలు ప్రాంతాల్లో పోలీసులు చేసిన దాడుల్లో 15 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఒక మహిళ వద్ద రూ.45 వేల మొబైల్ ఫోన్ ను గుర్తించినట్లు తెలిపారు. ఈ ఫోన్ ఎక్కడిదని ప్రశ్నించగా తానే కొనుగోలు చేసినట్లు బదులిచ్చింది. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.