ఫోర్బ్స్ టాప్ 10 భారతీయ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
రూ.8లక్షల కోట్లతో టాప్ లో ఉండగా.. ఆ తర్వాత అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్ ఉన్నారు. గ్లోబల్ ర్యాంకుల్లోనూ ముకేశ్ 10వ స్థానంలో ఉండగా.. అదానీ 16వ స్థానంలో నిలిచారు.