పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. BRSతో కలిసి వెళ్లాలని BSP రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో BRSతో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే BRS అధినేత కేసీఆర్, BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు.