ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను కొలకత్తా లో ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణించారు. పశ్చిమబెంగాల్ కోల్కతాలో నీటి అడుగున నడిచే రైలుగా ఇది చరిత్రకెక్కనుంది. హుగ్లీ నది దిగువన ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు.