వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన మహాశివరాత్రి జాతర ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు.

రూ. 2.95 కోట్లు వెచ్చించగా.. రూ.1.21 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరం కంటే ఆదాయం తక్కువ రావడం గమనార్హం. అయితే సమ్మక్క సారక్క జాతర దృష్ట్యా భక్తులు ముందుగానే దర్శించుకోవడం వల్ల ఈ సారి భక్తుల సంఖ్య, ఆదాయం తగ్గిందని భావిస్తున్నారు.