ప్రభాస్ హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
కాగా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత రాజాసాబ్, సలార్ శౌర్యాంగపర్వం కోసం సిద్ధం కానున్నారు.