లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్ రేటు లో టేబుల్ టాపర్ గా నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (12), ໖ (12), 5 (12), ໕໖ (10), బెంగళూరు (8), పంజాబ్ (8), గుజరాత్ (8), ముంబై (6) ఉన్నాయి.