మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ ఉచిత బస్సు సర్వీసులను శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సర్వీసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు, మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని, ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…
మహిళలకు ఆ రాష్ట్రంలో బస్సుల్లో టికెట్ ధరలో 50% తగ్గింపు…
తెలుగు రాష్ట్రాలలో ఇంకా రెండు రోజులూ భారీ వర్షాలే… వాతావరణ శాఖ చెప్పిందండీ…