Category: ✍️ దుర్గా ప్రసాద్

సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం రిపోర్టర్ : వెల్దండి దుర్గాప్రసాద్ సింగరేణి CMD బలరాం నాయక్‌కు దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు సమావేశం కోసం…

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వనమా…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ రిపోర్టర్ : వెలదండి దుర్గాప్రసాద్ పాత పాల్వంచ నివాసి యాకూబ్ పాన్ షాప్ యజమాని యాకూబ్ కుమారుని వివాహ రిసెప్షన్ లో మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ…

కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి గ్రౌండ్ నందు  ఘనంగా ప్రారంభమైన మూడు జిల్లాల స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ దుర్గాప్రసాద్ వాసు మెమోరియల్ స్మారక 18వ ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం నాడు కేటీపీఎస్ ఓ అండ్ ఎం స్పోర్ట్స్ కార్యదర్శి మహేష్, మరియు పీలే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పోటీల్లో మూడు జిల్లాల నుండి…

పొడు భూముల సమస్యలను పరిష్కరించాలని పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన ఆళ్లపల్లి మండల రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ దుర్గాప్రసాద్ మణుగూరు మండలం సి టైప్ గెస్ట్ హౌస్ నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆళ్లపల్లి మండలంలో పొడు భూమి సమస్యను మరియు త్రీ ఫేస్ కరెంటు అదేవిధంగా…

ఇందిరమ్మ గృహాల మంజూరులో సర్వేను వేగవంతం చేయాలి – రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ దుర్గాప్రసాద్ తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ పక్కా గృహాల మంజూరులో సర్వే అధికారులు సర్వేను వేగవంతం చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు…

పాల్వంచలో కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. శనివారం కేక్ ఫ్యాక్టరీ ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తోపాటు కొత్వాల ప్రారంభించారు.…

పోస్టల్ ద్వారా వస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయాలి…           

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ అంకితభావంతో ముందుకెళ్లాలి…పోస్టల్ ఎస్పీ (ఉమ్మడి ఖమ్మం జిల్లా) స్థానిక పాల్వంచ పోస్ట్ ఆఫీస్ కార్యాలయము నందు శనివారం సాయంత్రం జరిగిన పోస్టల్ సిబ్బంది సమావేశంలో పాల్గొని మాట్లాడినారు. ఈ సమావేశంలో పాల్వంచ సబ్…

భారతరత్న వాజపేయి శత జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు బుడగం రవి                     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ భారత మాజీ ప్రధాని, భారత రత్న, కి, శే, వాజపేయి గారి శతజయంతి సందర్బంగా వారికీ ఘనంగా నివాళులు అర్పించి, ప్రభుత్వహాస్పిటల్ లో పేషంట్స్ కు బ్రెడ్, పాలు, పండ్లు వితరణ చేయడం…

పాల్వంచ త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధానికి ఉపాధ్యాయుల ఘన నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లోగల త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి గణ నివాళి అర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు. భారత రత్నకు మన్మోహన్ సింగ్ అన్నివిదాల అర్హుడన్న…

ఎర్రజెండాలతో ఖమ్మం ప్రధాన రహదారి అంతా ఎరుపెక్కి పోయింది. భారత గడ్డపై వందేళ్ళ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ కూనంనేని

రిపోర్టర్ : దుర్గాప్రసాద్ అధికారం ఉన్న లేకపోయినా పేదవాడికి కష్టం కలిగినప్పుడల్లా కనిపించే జెండా భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి వందేళ్ళ ఉత్సవాల్లో సందర్భంగా కూనంనేని పిలుపు ఖమ్మం: ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు…

పాత పాల్వంచ అయ్యప్పస్వామి మహాపడిపూజలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచరిపోర్టర్ దుర్గా ప్రసాద్ పాత పాల్వంచలో సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడిపూజలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేసారు. పాత పాల్వంచలోని రజక సంఘం ఆధ్వర్యంలో 30…

20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000 లక్షలు రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంరిపోర్టర్ వేలదండి దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో భాగంగా కరకగూడెం మండలానికి చెందిన 20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000…

పాల్వంచ త్రివేణి పాఠశాలలో జరుపుకున్న సెమి క్రిస్మస్ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ దుర్గాప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణం లోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో సెమి క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని అంతా విద్యుత్ దీపాల వెలుగుల్లో దేదీవ్యమానంగా తయారుచేసారు. పాఠశాల…

ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి P.V  – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ వెలదండి దుర్గా ప్రసాద్ భారత దేశ ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పి.వి. నరసింహారావు అనీ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత…

కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 నూతన అంబులెన్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం ఘన స్వాగతం పలికిన మెడికల్ సిబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్ లను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం…

క్రిస్టియన్ సోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

రిపోర్టర్. దుర్గా ప్రసాద్. ఉమ్మడి ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చిన RCM చర్చి ఫాదర్ విజయరావు, చర్చి…

అరుదైన అవార్డు గ్రహీత వెంకట రమేష్ ను అభినందించిన కేఎల్ఆర్ విద్యాసంస్థల చైర్ పర్సన్ కె నాగమణి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ కేఎల్ఆర్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న పి వెంకట రమేష్ కు అత్యంత విద్యా సలహాదారుగా అవార్డుతో గౌరవింపబడ్డారు. ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారాప్రతిష్టాత్మకమైన మోస్ట్ ఎడ్మి రడ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు…

రైతు సదస్సు జరిగే జగన్నాధపురం రైతు వేదికను సందర్శించిన… – DCMS వైస్ చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో ఈనెల 3వ తేదీన నిర్వహించే రైతు సదస్సులలో భాగంగా జరిగే జగన్నాధపురం రైతు వేదికను శుక్రవారం DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ, మండల పరిషత్ అధికారులతో కలిసి…

పాల్వంచ మున్నూరు కాపు సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం

మే 21, 2023 ఆదివారం ఉదయం 10:30 గంటలకు పాల్వంచ నటరాజ్ సెంటర్లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ, మండల కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ తెలిపారు.…

కొత్తగూడెం పట్టణ మున్సిపాలిటీలో 37 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన MLA వనమా

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం.. – MLA వనమా బుదవారం రోజు కొత్తగూడెం మున్సిపాలిటీ వివిధ వార్డులలో 37 మంది కళ్యాణ్ లక్ష్మీ లబ్ధిదారులకు సుమారు 3,70,492 రూపాయల చెక్కులను తన చేతులు మీదుగా స్వయంగా పంపిణీ…