Month: August 2023

ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్నఅక్రమసంబంధం… వివరాల్లోకి వెళ్ళితే…

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరి మధ్య ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ తన ప్రేయసిని తన ఇంట్లోనే గొంతుకోసి చంపేసాడు ప్రియుడు. ఆ తర్వాత ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లారేసరికి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.…

ఓ మహిళకు విడాకులు మంజూరు చేసే తీర్పులో సంచలన విషయాలు ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు…

క్రూరత్వం, పురుషుడు విడిచిపెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు విడాకులు మంజూరు చేస్తూ… హిందు వివాహ చట్టం (హెచ్‌ఎంఏ)లోని సెక్షన్ 13(1) (ఐఏ) ప్రకారం అప్పీలుదారు (మహిళ) శారీరక క్రూరత్వానికి లోనయ్యారని, ప్రతివాది(భర్త) అటువంటి ప్రవర్తన తప్పనిసరిగా శారీరక క్రూరత్వానికి అర్హమని…

చరిత్రలో ఈరోజు… ఆగష్టు 29…

సంఘటనలు 1842: నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు. 1885: గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 29,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

బియ్యం ధరలకు కళ్లెం వేయడానికి చర్యలు చేపట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో వాటి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. ఇప్పుడు బియ్యం ధరలపై కూడా నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం…

రాజకీయ పోరు రసవత్తరంగా .. దూకుడు పెంచిన పార్టీలు

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలో ఉండడంతో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్ తో పాటు​ బీజేపీ, కాంగ్రెస్​తమ స్పీడ్​పెంచాయి. స్వయంగా ముఖ్యమంత్రే పోటీ చేయనుండడంతో ప్రతిపక్షాలు మరింత అలర్టయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య ఉంటున్నాయి.…

డైట్‌లో ఉప్పు తగ్గిస్తే, గుండెకు మేలు వెల్లడించిన యూకే పరిశోధకులు

ఎవరైతే డైట్‌లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు.…

అల్లరి ప్రేమికుడు తరహాలో నలుగురు అమ్మాయిలను మోసం చేసిన యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే…

నేను పైలెట్ అని నమ్మించి నలుగురు అమ్మాయిలను మోసం చేసిన ఘటన… గుజరాత్‌లో వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్ళితే… ముంబైకు చెందిన రక్షిత మంగేలా (20) అనే యువకుడు బోర్డింగ్ సిబ్బందికి తాను ఎయిరిండియా పైలట్‌నంటూ పొంతన లేని సమాధానాలు…

Telangana: 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు…

తెలంగాణ లో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు 91, అతి తక్కువగా సిరిసిల్ల జిల్లాకు 20 మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలోని రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో…

చరిత్రలో ఈరోజు… ఆగష్టు 28…

సంఘటనలు 1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. 2000: హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 28, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

చరిత్రలో ఈరోజు…ఆగష్టు 26…

సంఘటనలు 1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి. 1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది. 2008: తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. జననాలు 1451:…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 26,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌… ఎందుకంటే…

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర, అక్రమాలు లాంటి డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు ట్రంప్‌ లొంగిపోయారు. అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ…

AP : పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా వైసీపీ అడుగులు…పార్టీ లో కీలక మార్పులు…

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా..? పార్టీని మరింత పటిష్టం చేయాలని అనుకుంటూ ఉన్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీని మరింత బలోపేతం…

తాజాగా రోవర్ వీడియోను విడుదల చేసిన ఇస్రో

చంద్రుడి దక్షిణ ధృవం నిమిత్తం పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం…

చరిత్రలో ఈరోజు… ఆగష్టు 25…

సంఘటనలు ఉరుగ్వే జాతీయదినోత్సవం. 1945: వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 25,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

చరిత్రలో ఈరోజు…ఆగష్టు 24…

సంఘటనలు 1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు. 1962: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి. 1970: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి. జననాలు 1899 :…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 24,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

చంద్రునిపై సగర్వంగా విక్రమ్…చరిత్రను సృష్టించిన ఇస్రో…

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతంతో చరిత్రను సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో… చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశంగా చరిత్రను సృష్టించింది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్‌ భారతావని ఉత్కంఠగా వేచి చూస్తుండగాచంద్రుని దక్షిణ…

ఉల్లిగడ్డల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి దాదా భూస్‌…

ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్రం విధించిన 40% సుంకాన్ని విధించడంతో అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముంబైకి ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ మిత్రపక్షం రైతు క్రాంతి సంఘటన్‌ హెచ్చరించింది. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌…

కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యం… ఎక్కడంటే…? వివరాలు పరిశీలిస్తే…

కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 100 మంది బాలికలు ఉండగా.. 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు… 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జరిగింది. అయితే 89…

చంద్రుని పై ఒక రోజు భూమిపై ఎన్ని రోజులతో సమానం…చంద్రయాన్ 3 చంద్రుని పై ఎన్ని రోజులు పని చేస్తుంది…

చంద్రయాన్ 3లోని ల్యాండర్ కానీ, రోవర్ కానీ, ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నింట్లో అమర్చిన పరికరాలు పనిచేయడానికి, వాటి నుంచి సమాచారం భూమ్మీద ఉన్న డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపడానికి కానీ విద్యుత్ అవసరం. ఈ విద్యుత్ వాటికి సోలాప్ ప్యానెళ్ల…

ఈ రోజు సాయంత్రం 6.04 చంద్రుడిపై ల్యాండ్ కానున్న చంద్రయాన్ 3 …5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం

చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను చూసేందుకు భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందుకోసం ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. కొద్ది…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 23,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

గంజాయి మత్తులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గంజాయి మత్తులో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప…

దేశ వ్యాప్తంగా స్కూల్స్ లో చంద్రయాన్ 3 ల్యాడింగ్ లైవ్ టెలికాస్ట్

ఆగస్టు 23న చంద్రయాన్ 3 సేఫ్ ల్యాడింగ్ అవుతున్న సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూసేలా బడుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఈవోలు , స్కూల్ ప్రిన్సిపాల్స్ కు ఆదేశాలు జారీ చేశారు…

చరిత్రలో ఈరోజు…ఆగష్టు 22…

సంఘటనలు 1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి. 1922: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది. 1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది. జననాలు 1860: పాల్…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 22,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం… – సంజయ్​

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని, ఉద్యమాలు చేస్తే పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని, మరోసారి ఆయన చేతిలో మోసపోవద్దని…

చంద్రయాన్‌-3, చంద్రునిపై ల్యాండింగ్ కు మొదలైన కౌంట్ డౌన్

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ కు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 23న సాయంత్రం…

చరిత్రలో ఈరోజు…ఆగష్టు 21…

జననాలు 1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 1914: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (మ.1991) 1918: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994) 1921: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 21,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

మైఖేల్ జాక్సన్ పై 23 ఏళ్ల క్రితం కేసును ఇప్పుడు కొట్టివేసిన కోర్టు… ఏమిటా కేసు…

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ (Michael Jackson) పై 2000 సంవత్సరంలో నమోదైన లైంగిక వేధింపుల కేసు వాదనకు వచ్చింది. దాదాపు 23 సంవత్సరాల క్రితం నమోదైన ఈ కేసుపై శుక్రవారం ఆగస్టు 18న కాలిఫోర్నియా అప్పీల్ కోర్టులో వాదను…

చందానగర్‌లో అమానవీయ ఘటన… కూతురిని బ్లేడుతో గొంతు కోసి చంపిన కసాయి తండ్రి… వివరాల్లోకి వెళ్ళితే…

చందానగర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కుమార్తెను కసాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. బీహెచ్‌ఈఎల్‌లోని జ్యోతి స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న మోక్షజ్ఞను తండ్రి చంద్రశేఖర్ పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లాడు. మోక్షజ్ఞ(9)ని తండ్రి చంద్రశేఖర్ పెన్సిల్ బ్లేడుతో గొంతుకోసి…

Tirupati: అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద‌ బాంబ్ ఆక‌తాయి బెదిరింపు ఫోన్ కాల్… ఆతర్వాత…

టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద‌ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని.. 100 మందికి పైగా భక్తులు చనిపోతారని అపరిచితుడు ఫోన్ కాల్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ నెల 15వ తేదీన ఉదయం…

3 రైళ్లలో ఒకే రోజు అగ్ని ప్రమాదాలు…వివరాల్లోకి వెళ్ళితే…

దేశంలో ఒకే రోజు 3 రైళ్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో కలవరం కలిగించింది. ఈ ప్రమాదాల్లో ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం… శనివారం ఉదయం నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌2…

కేరళలో కొత్త స్వైన్‌ఫ్లూ కేసు… ఝార్ఖండ్‌లో బర్డ్‌ ఫ్లూ కేసు…

కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్‌ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంలోని పందులను వధించి, నిబంధనల…

మహిళలకు బిగ్‌ అలర్ట్‌…హైదరాబాదులో స్థిరంగా బంగారం ధరలు…

మహిళలకు శుభవార్త…తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం ధరలు… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 020, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 20,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

TS : మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం… – వాతావరణ శాఖ

రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల జిల్లా , రాజన్న సిరిసిల్ల…

విషాద దుర్గటన : పెళ్ళైన 3 నెలలకే జంటకు నిండిన నూరేళ్ళు… వివరాల్లోకి వెళ్ళితే…

పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి – సునీతల కుమార్తె అంజలిని…

మహారాష్ట్రలో దారుణం…మైనర్ ను కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది…

ప్రేమ పేరుతో మైనర్ బాలికలు, అమ్మాయిలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో జరిగింది. ఈ దారుణ ఘటన…

ఇంకో కొత్త రకం కరోనా వేరియంట్ వెలుగులోకి…  ఎక్కడంటే…

2019లో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవనం అస్తవ్యస్తం చేసింది. రెండేళ్ల లో అనేక లక్షల మందిని బలితీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా, కొత్త రకం వేరియంట్లు మాత్రం భయపెడుతున్నాయి. అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన…

దారుణం… భార్యాభర్తల పైశాచికానందం…కుక్కలతో పలుమార్లు శృంగారం… వివరాల్లోకి వెళ్ళితే…

సమాజం సిగ్గుతో తలదించుకునేలా కుక్కలతో తాము చేసే శృంగారాన్ని వీడియోలు తీసి పైశాచికానందం పొందారు ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట. ఈ విషయం బయటకు రావడంతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే…. ఓ దంపతుల జంట అత్యంత వికృతంగా ప్రవర్తించింది.…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 19,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: శుక్ల –…

ఖైరతాబాద్ గణేశుడు… ఈ సారి ఎలా ఉండబోతోన్నాడు తెలుసా…

వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది.. ముందుగా ముంబయి ఆ తర్వాత హైదరాబాద్. ఇక భాగ్యనగరంలో గణేశ్ చతుర్థి పేరు వినగానే మదిలో మెదిలే మొదటి ఆలోచన ఖైరతాబాద్ గణేశుడు. ఏటికేడు ఎత్తు పెరుగుతూ.. ఆకాశాన్ని తాకేలా మహాగణపతి కొలువుదీరి ప్రజలు కొంగుబంగారంగా…

BJP : ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ముందస్తుగానే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల…

మధ్యప్రదేశ్‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన…

TS : ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన…పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్….వివరాల్లోకి వెళ్ళితే….

పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్రతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ మైనర్ బాలిపై గ్యాంగ్ రేప్ జరుగగా… ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

నేడు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్న YSRTPC చీఫ్

ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించ‌నున్నారు. దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం రావ‌డంతో ఆమె గజ్వేల్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు షర్మిలకి…

ఈ రోజు కోనసీమ జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు…

ఈ రోజు కోనసీమ జిల్లాలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయటించనున్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు మహిళలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించి తర్వాత సాయంత్రం 4 గంటలకు భవిష్యత్తుకు గ్యారెంటీ పాదయాత్ర చేపడతారు. అమలాపురంలో ఈ రోజు…

ఈ రోజు సిరిసిల్ల లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం…

చరిత్రలో ఈరోజు…ఆగష్టు 18…

సంఘటనలు 1274: ఇంగాండ్ రాజుగా ఎడ్వర్డ్- I పట్టాభిషేకం జరిగింది. 1833: కెనడాకు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ, పూర్తిగా…

నేటి పంచాంగము – రాశి ఫలాలు ఆగష్టు18,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగము విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజ‌శ్రావణ పక్షం: శుక్ల –…

చరిత్రలో ఈరోజు…ఆగష్టు 17…

సంఘటనలు 1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో…

నేటి పంచాంగము – రాశి ఫలాలు… ఆగష్టు17, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగము విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజ శ్రావణ పక్షం: శుక్ల…

స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 – విశేషాలు

భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆగస్టు 14–15, 1947 అర్ధరాత్రి ఉపఖండాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలో బ్రిటిష్ పాలన 1757లో ప్రారంభమై,…

చరిత్రలో ఈ రోజు…ఆగష్టు 15…

సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఆగష్టు 15,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం భౌమవాసరే (మంగళవారము) శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు అధిక శ్రావణ మాసము బహుళ/కృష్ణ పక్షము తిథి : చతుర్దశి…

దొంగతనాల్లో కొత్త రూట్… వ్యాపారులమంటూ…

వ్యాపారులమంటూ గుంపులుగా వస్తారు. ఎంచుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత.. టార్గెట్ చేసిన ఇంట్లోకి చొరబడతారు. ఆపై సర్వం దోచుకుపోతారు. ఏడాది కాలంగా ఇలా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.అంబేద్కర్…

చంపి బతికిస్తా… నేనే శివుణ్ణి అంటూ… కిరాతకంగా… వివరాల్లోకి వెళ్ళితే… 

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో 70 యేళ్ల వృద్ధుడు కిరాతకంగా ప్రవర్తించాడు. నేను పరమశివుడిని .. నిన్ను చంపి మళ్లీ బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటనను ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి…

Delhi : ఎయిమ్స్ భారీ అగ్నిప్రమాదం…

ఢిల్లీలోని అఖిల భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్)లోని ఎండోస్కోపిక్ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదం రెండో అంతస్తులో జరిగింది. దీంతో ఆ వార్డులో ఉన్న రోగులతో పాటు సిబ్బందిని అత్యవసరంగా మరో ప్రాంతానికి తరలించారు.…

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక… ఈ రోజు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్…

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. సింగూరు నుంచి హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్ కు ఖానాపూర్ దగ్గర భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో ఆగస్టు 7న సోమవారం ఉదయం 6 గంటల…

205 అడుగుల ఎత్తులో భయంతో బిక్కచచ్చిపోయిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా?

దాదాపు 205 అడుగులు ఎత్తులో ప్రయాణికులు ఆగిపోయారు. దీంతో వారంతా బిక్కచచ్చి పోయారు. సాఫీగా సాగిపోతూ వచ్చిన రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి 205 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తూ వచ్చిన వారంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటన అమెరికాలోని…

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టెలికాస్ట్ టీవీ ప్రసారాలు

భవిష్యత్‌లో టీవీ చానెళ్లను మొబైల్ ఫోనులో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే వీక్షించే సదుపాయం అందుబాటులోకి రానుంది. అయితే, ఈ టెక్నాలజీని ప్రైవేట్ టెలికాం కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం డీటీహెచ్, కేబుల్స్ రూపంలో టీవీ ప్రసారాలు వీక్షిస్తున్నాం.…

సినిమా తరహాలో హత్యకు ప్లాన్… బెడిసి కొట్టిన నర్సు పాత్ర…

నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్‌ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా నటిస్తూ స్నేహితుడి భార్యను హత్య…

మిస్టీరియస్​ ఏలియన్ ఐల్యాండ్… ఎక్కడంటే…

హిందూ మహా సముద్ర రహస్యాల మీద అనేక జానపద కథలు చెప్తుంటారు. అలాంటి సముద్రంలో ఒక మిస్టీరియస్​ ఐల్యాండ్​ కూడా ఉంది. అక్కడికెళ్తే.. ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. వింత వింత గ్రహాంతర చెట్లు, జీవవైవిధ్యం కనిపిస్తాయి. ఈ భూమ్మీద…

నేతన్నలకు గుడ్‌న్యూస్.. ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 వేల వరకు..

జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) సందర్భంగా నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు జరగనున్నాయి.…

మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి, మహిళపై లైంగికాదిడి… ఎక్కడంటే…

హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి వివాహితకు తాగించి, ఆ తర్వాత లైంగికాదిడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడసాగాడు. ఈ ఘటన మధురా నగర్ ఠాణా పరిధిలో…

AP : పట్టపగలలే దారుణం… నడి రోడ్డుపై మహిళా టీచర్‌ హత్య… వివరాల్లోకి వెళ్ళితే…

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో పట్టపగలు ఓ దారుణం జరిగింది. గురువారం సాయంత్రం ఓ మహిళా టీచర్‌ను కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ వారు రక్షణ కల్పించలేదు. ఫలితంగా ఓ…

ఈ – వేలంలో చరిత్ర సృష్టించిన కోకాపేట భూములు… ఏకంగా ఎకరం 100 కోట్లు పలికి…

కోకాపేట భూములను గురువారం ఈ-వేలం ద్వారా విక్రయించగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇక్కడ ఒక ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలు పలికి, చరిత్రను తిరగరాశాయి. నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది.…

ఆరు పదుల వయసులో భర్తను చంపించిన భార్య… ఎందుకు…? ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

60 ఏళ్లు దాటిన తర్వాత కూడా తన శీలాన్ని భర్త శంకించాడని భార్య ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భర్తను చంపించిన ఘటన రాజసన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత నెల 13వ తేదీన చోటుచేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే… సిద్దిపేట జిల్లా…

కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం…మరోసారి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం పొడిగింపు… ఎప్పటి వరకంటే…

పార్లమెంట్ వేదికగా పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సామాన్యుల సొంతింటి కలకు ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం వచ్చే ఏడాది డిసెంబర్ 31, 2024 వరకు పొడిగిస్తున్నట్లు…

37 ఏళ్ల క్రింద 5గురు పోలీసులు 2 రూపాయలు లంచం తీసుకున్న కేసులో సంచలన తీర్పు…

1986 నాటి విచిత్రమైన ఈ కేసులో బిహార్‌లో భాగల్పూర్ జిల్లా విజిలెన్స్ కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఓ అధికారి సహా ఐదుగురు పోలీసుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. రామరతన్‌ శర్మ, కైలాష్‌ శర్మ, జ్ఞాని శంకర్‌, యుగేశ్వర్‌ మహ్తో, రామ్‌…

దారుణం… మైనర్ బాలిక హత్య… ఇటుక బట్టీలో శవం… ఏం జరిగిందంటే… ఎక్కడంటే…

14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు సంఘటన రాజస్థాన్‌లోని బిల్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే… తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. గ్రామస్థులూ రాత్రంతా గాలించారు, చివరకు తన ఇంటి వద్దే ఓ ఇటుకల బట్టీలో…

‘టీయూడబ్ల్యూజే భవన్‌’ నిర్మాణానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వరింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్‌’ నిర్మాణానికి నగరంలోని ఉప్పల్‌ భగాయత్‌లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్‌ 145 విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే…

నేటి రాశి ఫలాలు ఆగష్టు 04, 2023

మేష రాశి అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ).మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్ నెస్ ఇంకా బరువు…

నేటి పంచాంగము ఆగష్టు 04, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: అధిక శ్రావణ పక్షం: కృష్ణ – బహుళ…

టమాటలు ట్రిబుల్‌ సెంచరీ కొట్టనున్నయా…?

ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయిలో డబుల్‌ సెంచరీ దాటిన టమాట ధరలు ట్రిబుల్‌ సెంచరీ దిశగా అడుగు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మరోసారి టమాట ధరలు భగ్గుమన్నాయి. మదర్‌ డైరీ తన రిటైల్‌ స్టోర్స్‌లో కిలో టమాటాలను 259…

నేడు, రేపు రాష్ట్రంలోని భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణకు వాతావరణ శాఖ

తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు బలపడటంతో తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం…

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలోగా అంటే…

AP : 10వ తరగతి బాలికపై అత్యాచారం… ఆపై దారుణంగా హత్య

దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ…

రెండేళ్ల పాపపై అత్యాచారం చేసిన కేసులో సంచలన తీర్పు ఇచ్చిన సూరత్ కోర్టు

సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలవరించింది. రెండేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన యువకుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. రెండేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 23 ఏళ్ల యువకుడికి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బుధవారం మరణశిక్ష…

కీలక నిర్ణయం తీసుకున్న TS సర్కార్… ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే నిర్మాణాలు చేసుకున్న వారు ఆగస్టు…

పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్న రజనీ ‘జైలర్’ షోకేస్..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న మూవీ ‘జైలర్’. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్,…

పెళ్లి పై పుకార్లు ఎందుకు శుభవార్త ఉంటే నేనే చెబుతాను… – తరుణ్

టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశారు. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ అవివాహితుడు కావడంతో ఎప్పటికప్పుడు ఆయన…

బెజవాడ కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు… నలుగురు నిందితులను అరెస్ట్…

విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.…

కొత్తగా వాట్సాప్ లో కొత్త ఫీచర్… ఏమిటది…? దాన్ని ఎలా వాడాలి… తెలుసుకుందాం…?

ఇప్పటికే వాట్సాప్ వినియోగదారులు, టైప్ చేయడం ద్వారా పంపే మెసేజ్ ల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. చాలా మంది వాయిస్ రికార్డింగ్‌లను వాట్సాప్ మెసేజ్‌లుగా, రిప్లైలుగా పంపుతున్నారు. అందుకే, వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా వాట్సాప్ కూడా కొత్త ఫీచర్ లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్…

నేటి పంచాంగము ఆగష్టు 03, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: అధిక శ్రావణ పక్షం: కృష్ణ – బహుళ…

మైనార్టీ తీరకుండా సహజీవనం చట్ట విరుద్ధం… – అలహాబాద్ హైకోర్టు

మైనార్టీ తీరని అంటే 18 యేళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర…

భారత్ లో అమెరికా పర్యటకురాలిపై అత్యాచారం… ఎక్కడంటే…

భారతదేశంలోని పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన అమెరికా మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆ మహిళకు మద్యం తాపించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాకు చెందిన…

శ్రీకాళహస్తిలో అద్బుతం చోటు చేసుకుంది… శివుడు కళ్లు తెరిచాడు…

శ్రీకాళహస్తిలో శివలింగానికి కళ్లు కనిపించాయి. దీంతో శివుడు కళ్లు తెరిచాడంటూ భక్తులంతా ఆ శివలింగానికి పూజ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో పురాతన శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచిందని పూజారి చెప్పాడు. ఈ మాట భక్తులకు…

TS: కొత్త మద్యం షాప్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల…

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో…

విశాఖలో అద్దరాత్రి కారు బీభత్సం

అర్ధ రాత్రి వరకూ ఫూటుగా తాగి మందుభామలు, మందుబాబులు రెచ్చిపోయారు. విశాఖపట్నం నగరంలో వీఐపీ రోడ్డులో గత రాత్రి ఇన్నోవా కారు బీభత్సం సృష్టించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే. వీరిలో ఓ లేడీ…

తిరుమలలో స్వామి దర్శనానికి & ఈ ప్రదేశాలను చూడటానికి అద్దె బైక్ లు..

తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో తిరుపతికి వస్తుంటారు. ఇతర అవసరాలు, పనుల మీద, బంధువులు, స్నేహితును కలుసుకోవడానికి, తిరుపతిలో చదువుకుంటున్న పిల్లలను చూడటానికి ఇలా ప్రతిరోజు లక్షలాది మంది తిరుపతి చేరుకుంటారు. తిరుమల చేరుకోవాలంటే కచ్చితంగా తిరుపతి మీదుగానే…

తల్లిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టి… ఆ తరువాత…

కన్నతల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు. బెల్జియం, లీజ్ ఏరియాలోని సెరాయింగ్‌లో జూలై 10న ఈ ఘటన చోటుచేసుకుంది. అజ్ఞాత వ్యక్తి కాల్‌తో విషయం తెలుసుకున్న…

జర జాగ్రత్త : డేటా చోరీ చేస్తున్న నకిలీ యాప్ ల గురించి తెలుసుకొని, జాగ్రత్త పడండి…

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. భారతదేశంలో కూడా, ఈ మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అందుకే, ఇది సైబర్ ప్రపంచంలో ప్రధాన లక్ష్యంగా ఉంది. స్కామ్‌ల నుండి సైబర్…

ఆరు నెలల్లో మేకప్ కోసం భారతీయ మహిళలు చేసిన ఖర్చు ఎంతో తెలుసా మీకు…?

అందంగా కనిపించేందుకు మహిళలు లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్.. ఇలా అనేక సౌందర్య సాధనాలు వాడుతుంటారు. నిత్యం వందల మంది మధ్యలో ఉండాల్సి వస్తున్న క్రమంలో అందంగా కనిపించేందుకు ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకోసం మహిళలు ఈ…

దశ తిరిగింది : టమాటాలు అమ్మి అప్పు తీర్చిన రైతు… ఎంతో మీకు తెలుసా…

పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కానీ కూరగాయలు పండించే రైతులు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చాలా మంది రైతులు కూరగాయలు అమ్మి ధనవంతులయ్యారు. ముఖ్యంగా టమాటా ఉత్పత్తి చేసే రైతుల ఆదాయం ఈ ద్రవ్యోల్బణంలో చాలా రెట్లు పెరిగింది.…