Month: June 2024

నిన్నటి నుంచి సిమ్ కార్డుల కొత్త రూల్స్… రూల్స్ బ్రేక్ చేస్తే…

కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్ లోని 39 సెక్షన్లు నిన్న(బుధవారం)టి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్ కార్డులు ఉండొద్దు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్…

ఒక దేశం, ఒకే ఛార్జర్ భారతలో అమలు చేసే అవకాశాలు…

ఒకే దేశం, ఒకే ఛార్జర్ నిబంధనను భారతదేశంలో అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ రూల్ యూరోపియన్ యూనియన్ లో అమలవుతంది. దీంతో భారతలో కూడా అన్ని స్మార్ట్ఫోన్లు, బాబ్లెట్లు, ల్యాప్టాప్లకు ఒకే ఛార్జింగ్ పోర్ట్ ఉండాలని…

రాగి పాత్రలో నీళ్ల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

రాగి పాత్రలో నీళ్లను తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే సయాటికా, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రాగిపాత్రల్లో రక్తపోటును, కొలెస్ట్రాల్ను తగ్గించే…

AP : డయేరియా కట్టడికి అధికారులకు పవన్ ఆదేశాలు…

డయేరియా నివారణా చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి పైపులైన్లు,…

నా ఆరోగ్య రహస్యం అదే – బిల్ గేట్స్

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. ఆరోగ్యం గురించి యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని సూచనలు చేశారు. పనుల్లో మునిగిపోయి…

అందరూ కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా కృషిచేయాలి… : సీఎం

కన్నడ భాష, ప్రాంతం, నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడవాసికి ఉందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చిన ఆయన.. రాష్ట్రంలో నివసించేవారంతా స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించారు. “కన్నడిగులు ఉదారంగా ఉంటారు. అందుకే…

లిక్కర్ స్కాం… : కేజీవాల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేజీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచికత్తు సమర్పించాలని సూచించింది. మార్చి 21న ఆయన ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోక్…

స్విస్ బ్యాంకుల్లో క్షీణించిన భారతీయుల డిపాజిట్లు

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ 1.04B Sfr(19,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు…

‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్… ఎవరంటే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ,…

Chardham yatra : ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’ తో ఆదాయం

చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్…

Train accident : మృతుల కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించిన PMO

పశ్చిమ బెంగాల్లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం…

అణ్వాయుధాలపై పోటాపోటీగా ఖర్చు చేస్తున్న ప్రపంచ దేశాలు… ఎంతంటే…

అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల ఖర్చు 2023లో 13% పెరిగి $91.4 బిలియన్లకు చేరినట్లు ICAN సంస్థ వెల్లడించింది. 2022తో పోలిస్తే ఖర్చు $10.7 బిలియన్లు పెరిగిందని తెలిపింది. US గరిష్ఠంగా $51.5 బిలియన్లు, చైనా $11.9 బిలియన్లు, రష్యా $8.3 బిలియన్లు…

బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్?

ఆదాయ పన్ను కనిష్ఠ స్లాబ్ రేట్ పరిధిలోని వారికి బడ్జెట్లో ఊరట లభించే అవకాశం ఉందని CII కొత్త చీఫ్ సంజీవ్ పురీ తెలిపారు. ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

TG : మహిళలకు మీసేవ, ఆధార్ కేంద్రాల కేటాయింపు

తెలంగాణ సర్కార్ మహిళలను సంపన్నులను చేసేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. మహిళా శక్తిలో భాగంగా మీసేవ, ఆధార్ కేంద్రాలు ఇవ్వాలని యోచిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1,050 మీసేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు.…

AP : పునః ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు… ఎప్పుడంటే…

గత పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించనుంది ఏపీ సర్కార్. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా…

ఈ రోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీతోపాటు మాసబ్యాంక్, మీరాలం దర్గా, లంగర్హౌజ్ వద్ద ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ…

పాకిస్థాన్ లో ధనిక బిచ్చగాడు… బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే?

పాకిస్థాన్ లో ఓ బిచ్చగాడు అత్యంత సంపన్నడుగా నిలిచాడు. ముల్తాన్ నగరంలో పంజాబ్ ప్రావిన్స్లో షౌకత్ అనే బిచ్చగాడు నివసిస్తున్నాడు. 2021 అక్టోబర్లో అతని బ్యాంక్ అకౌంట్లో 1.7 మిలియన్ డాలర్లు(14-15 కోట్లు) ఉన్నాయి. అతను రోజుకి రూ.1000 పైగా యాచకం…

NBK 109 రిలీజ్ డిసెంబర్ లో?

మహా శివరాత్రికి NBK109 గ్లిమ్ప్స్ తో నందమూరి, మాస్ అభిమానులకి పూనకాలు తెప్పించిన దర్శకుడు బాబీ ఉగాది ఫెస్టివల్ కి NBK 109 టైటిల్ రివీల్ చేస్తాడని అభిమానులు ఆశ పడ్డారు. కానీ జరగలేదు. ఆతర్వాత బాలయ్య రాజకీయాల్లో బిజీ అయ్యారు.…

మరోసారి జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడి నుంచి శశిథరూర్‌ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.…

కడియం కావ్య ఘన విజయం..మెజార్టీ ఎంతంటే?

వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ఫలితాలలో తాము ఊహించిన మెజారిటీ రీచ్ అయ్యామని కడియం కావ్య అన్నారు. డాక్టర్ గా పనిచేసిన అనుభవం తనకు…

బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా గెలిచాం – పొన్నం ప్రభాకర్

బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా తాము గెలిచామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సారి చెప్తున్నాం.. గెలుపు ఓటములు సహజమన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ముందు…

హరోంహర.. ఒక్కరోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి..

నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు…

ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో టీవీ షో మధ్యలో ఏడ్చిన సంస్థ ఎండీ

లోక్‌సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాని అసలు ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ…

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..

నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు…

AP Election Results 2024: విజయోత్సవాలకు నో పర్మిషన్.. అతి చేస్తే అంతే..

కౌంటింగ్ రోజున విజయోత్సవాలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.. ఏపీ సీఈవో ఎంకే మీనా.. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 92 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. రేపు ఉదయం…

మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..

Amul Milk Prices: గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. ‘అమూల్’ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది.…

ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Aranmanai 4 : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మిల్కీ బ్యూటి తమన్నా,రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ తమిళ్ హారర్ కామెడీ మూవీ అరణ్మనై 4.తమిళ్ సూపర్ హిట్ హర్రర్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి నాలుగో సినిమాగా అరణ్మనై 4…

ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు

భద్రతా హెచ్చరికలు లేదా బెదిరింపుల కారణంగా గత మూడు రోజులుగా వివిధ విమానయాన సంస్థలకు చెందిన అనేక విమానాలు అత్యవసర ల్యాండింగ్‌లు చేశాయి. ఆదివారం 306 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో ముంబైకి బయలుదేరిన విస్తారా విమానం ‘చేతితో రాసిన’ బాంబు…

నాణ్యత లేకుండా నిర్మించిన గోడే చిన్నారుల మృతికి కారణం!

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా…

వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తాం..

వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆనాడు కేసిఆర్ గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించారు.. అంబేద్కర్…

Telangana : ఆదిలాబాద్‌లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా…

ప్రభాస్ ‘కల్కి’ మూవీ రన్ టైం లాక్..?

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్…

బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదు..

Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో శ్రీనన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పార్లమెంట్…

కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. కాంట్రాక్టర్ల బిల్లుల నిమిత్తం విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని సీఈసీకి తన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు అచ్చెన్న.. ఇక, ఆయన రాసిన లేఖ విషయానికి వస్తే.. తమ…