Month: September 2023

టీ ఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు.. ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వారికీ కరవుభత్యాన్ని చెల్లించాలని నిర్ణయించింది. దీన్ని తక్షణమే అమల్లోకీ తీసుకొచ్చింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి వారికి డీఏ చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది…

చరిత్రలో ఈరోజు… సెప్టెంబర్ 03…

సంఘటనలు 1831 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబర్ 03,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్… అసలు వివరాల్లోకి వెళ్ళితే…

కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను (Naresh Goyal) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.…

చార్మినార్ వద్ద పార్కింగ్ కష్టాలకు గుడ్‌బై..!మూడంతస్తుల్లో భవన నిర్మాణం…

హైదరాబాద్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చార్మినార్ వద్ద పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చార్మినార్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం లేక పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చార్మినార్‌కు నాలుగు వైపుల…

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా ? ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. చాలా సోషల్…

అత్యధిక కౌగిలింతలు… ప్రపంచ రికార్డ్… వివరాల్లోకి వెళ్ళితే…

విజయం సాధించాలంటే కాస్త కష్టపడాలి.. అలాగే సహనంగా కూడా ఉండాలి.. కష్టే ఫలి అని ఊరికే అనలేదు పెద్దలు.. తాజాగా ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఏదైనా అనుకుంటే మాత్రం సాధించవచ్చు అని చాలా మంది అనుకుంటారు. అదే ఇప్పుడు…

ఓటరుగా నమోదు గడువు తేదీ ఈ నెల 19 వరకు…అక్టోబరు 4న తుది జాబితా…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే కీలకం. పాలకులను ఎన్నుకునేది ఓటర్లే. ఈ క్రమంలో ఓటుహక్కు.. వజ్రాయుధం మాదిరిగా పనిచేస్తుంది. అందుకే అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం ఆరు నెలల ముందే…

స్పా సెంటర్ ముసుగులో గలీజ్ దందా…? పోలీస్ ల మెరుపు దాడులు…

నగరంలోని పలు స్పాలు, మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ ట్రాఫికింగ్ సెల్‌ మెరుపు దాడులు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని కొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్,…

ఇస్రో అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక రాయిని దాటింది… – సీఎం కేసీఆర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్ష పరిశోధనవిజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష…

సెప్టెంబరు 14 తో ముగియనున్న ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ గడువు…

ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా. గడువు సెప్టెంబరు 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినట్లు తెలిపింది. ఈ గడువు…

ఢిల్లీ లో విషాదకర ఘటన…2 బస్సుల మధ్య తల ఇరుక్కుని చనిపోయిన యువతి

2 బస్సుల మధ్య తల ఇరుక్కుని చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన బాబ్లీ అనే 20 సంవత్సారాలు యువతి తన సోదరి, ఆమె భర్త, వారి ముగ్గురు పిల్లలతో…

వైల్డ్‌ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా దెయ్యం ముఖం చేప ఫొటో…

సముద్రం ఎన్నో జీవులు ఆవాసం… రంగురంగుల చేపలు, స్టార్‌ ఫిష్‌లు, ఆల్చిప్పలు, హైడ్రాలు, షార్క్‌ చేపల లాంటి కొన్ని జీవులు, మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి. వైల్డ్‌ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కాంపిటీషన్‌లో భాగంగా…

జమిలి ఎలక్షన్లు వస్తే ఎలా…?

జాతీయ రాజకీయాల్లో సంచలనం. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రధాని మోదీ ఆపరేషన్ -2024 ప్రారంభించారు. తమకు అనుకూలంగా పరిణామాలను మలచుకొనేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్ బిల్లు ఆమోదానికి అడుగులు వేస్తున్నట్లు…

TS : దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ టిపి అది నేత్రి షర్మిల ఘన నివాళి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం…

TS: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ

ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువు తేదీని –విద్యాశాఖ పొడిగించింది — 2023-24 విద్యాసంవత్సరంలో మొదటి ఏడాది ఇంటర్‌ ప్రవేశాలకు సెప్టెంబరు 16 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా…

తెలంగాణలో గెరిల్లా గ్లాస్ సంస్థ పెట్టుబడి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గొరిల్లా గ్లాస్‌ తయారీ కంపెనీ తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను సెటప్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.…

Telangana: నేడు, రేపు భారీ వర్షాల సూచన… – వాతావరణం శాఖ

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. శని, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం సాయంత్రం వరకు ఆదిలాబాద్‌, కొమరంభీం, మంచిర్యాల,…

ఆదిత్య-L1 సోలార్ మిషన్ నేడు ప్రయోగం

ఆదిత్య L1 మిషన్ యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి నుండి దాదాపు 1.5 మిలియన్ కిమీల దూరం ప్రయాణించి సూర్యునికి సమీపంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1కి చేరుకోవడానికి దాదాపు 125 రోజులు పడుతుంది. 24 గంటల్లోపే, భారత అంతరిక్ష పరిశోధనా…

తిరుమలలో మరో సారి ఫుట్ పాత్ ప్రాంతంలో 10 చిరుతల జాడలు…

తిరుమలలో ఇటీవల చిరుతపులుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. చిన్నారిపై చిరుత దాడి జరిగిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చిరుతపులుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాప్ కెమెరాలను ఉపయోగించింది. ఇది నాలుగు చిరుతలను పట్టుకోవడానికి సాయపడింది. అయితే, తాజాగా తిరుమల…

చరిత్రలో ఈరోజు…సెప్టెంబర్ 2…

సంఘటనలు 1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం మరియు కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబర్ 02, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…

తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్!!

రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది…

భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి

జిల్లాకేంద్రంలోని బంగారిగూడలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది, అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్‌, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే…

తెలంగాణలో మరోసారి అమిత్ షా… పర్యటన

మరోసారి తెలంగాణ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు.…

కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు?

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల…

Telangana : సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు…

కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ నేతల అరెస్ట్

కామారెడ్డి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం తలపెట్టిన చలో గజ్వేల్ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటి వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా…

తీగలాగితే డొంక కదులుతున్నా మాదాపూర్ డ్రగ్స్ కేసు

మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 62 మంది యువతులను వ్యభిచార కూపంలోకి జితిన్ దింపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.14 మంది హైదరాబాద్ యువతుల కాంటాక్ట్స్ ను పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ ముఠా హైదరాబాద్ లో…

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఆర్థిక చేయూత: మంత్రి గంగుల కమలాకర్

బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పద్మనాయక కల్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ…

రైతులకు మరింత చేరువగా ధరణి పోర్టల్ కార్యాచరణ: రంగంలోకి రెవెన్యూ శాఖ

విపక్షాలకు ఎటువంటి విమర్శలకు ఎన్నికల ఏడాదిలో తావులేకుండా చేస్తున్న సర్కార్‌ ధరణి లోటుపాట్లపై దృష్టిసారించింది. స్వల్ప లోపాలను అధిగమించి అద్భుతంగా రైతులకు సాయమందించేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అనేక అంశాలపై అధ్యయనం చేసి లోపాలను వేగంగా తీరుస్తోంది. తాజాగా…

తిరుమలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీ.

శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బీభత్సంగా పెరిగింది. నేడు శుక్రవారం అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గురువారం తిరుమల…

పెరుగులో ఉప్పు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదా… కాదా… నిపుణులు ఏమంటున్నారు..?

దాదాపు అందరూ పెరుగును భోజనంతో పాటు తినడానికి ఇష్టపడతారు. కొందరు పెరుగులో పంచదార కలుపుకుని తింటే, మరికొందరు మాత్రం ఉప్పు కలిపి తింటారు. ఇంకొందరేమో దేన్నీ కలపకుండానూ తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా పెరుగుతో చేసిన రైతాలో చక్కెర, ఉప్పు ఉంటుంది. వివిధ…

పవన్ ఫ్యాన్స్కు నిరాశే.. నో ఫస్ట్ లుక్.. నో టీజర్

పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. పాపం వాళ్ళ ఆశలపై నీళ్లు చెల్లేశారు మేకర్స్. దాదాపు 20 రోజుల నుండి సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(Pawan kalyan birthday) సంధర్బంగా ఓజీ(OG) మూవీ నుండి అప్డేట్ ఉంటుంది…

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, విచిత్ర విన్యాసాల ఆ స్వామీ… ఇప్పుడు ఏకంగా చంద్రుడిపైనే… వివరాల్లోకి వెళ్ళితే…

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, విచిత్ర విన్యాసాలకు ఆ స్వామీజీ పెట్టింది పేరు. హిందూ మ‌హాస‌భ అధ్యక్షుడి పేరుతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ దుమారం రేపుతుంటాడు. ఇప్పుడు త‌న విల‌క్ష‌ణ వ్యాఖ్య‌ల‌కు మూన్ మిష‌న్‌ను ఎంచుకున్నాడు. ఇంకేం..విచిత్ర డిమాండ్స్‌తో మీడియా ముందుకొచ్చాడు. చంద్ర‌యాన్‌-3 చంద్రుడి…

నేను దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వలేను… కావాలంటే అక్కడ ఇస్తా… – అథ్లెటిక్స్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో స్వర్ణం సాధించిన‌ తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్‌ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి…

మధ్యప్రదేశ్ దారుణం…కొడుకు ముందే తల్లిని…వివరాల్లోకి వెళ్ళితే…

దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు కలిసి ఓ దళిత యువకుడిని చావబాదారు. దీన్ని అడ్డుకోబోయిన ఆ యువకుడి తల్లిని వివస్త్రను చేసి కొట్టారు. ఈ దారుణం రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో…

తీర్పులలో కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదు… – ఢిల్లీ హైకోర్టు

న్యాయ నిర్ణయం ప్రక్రియలో మానవ జోక్యానికి, కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని తేల్చిచెప్పింది.…

సహజీవనం లో ఉన్న భాగస్వామిని చంపిన వ్యక్తి… ఎక్కడ…? ఎందుకు…? వివరాల్లోకి వెళ్ళితే…

బెంగుళూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ భాగస్వామిని కొట్టి చంపినందుకు 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భాగస్వామి తనను మోసం చేసిందనే అనుమానంతో ఇద్దరు గొడవకు దిగారు. శనివారం సాయంత్రం 5…

పిల్లల విషయంలో భారత్‌లోనూ ఈ ట్రేండేనా…?

ఒకే బిడ్డను కనాలనే ట్రెండ్ అమెరికా, యూరోపియన్ దేశాల దంపతులలో పెరుగుతోంది. ఇప్పుడదే ట్రెండ్ భారత్‌లోనూ నడుస్తోందా? మీకు ఎంత మంది అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అని అడిగితే, ఇద్దరు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఉన్నారనో, లేదంటే మేము ముగ్గురమనో, లేక నలుగురు…

చరిత్రలో ఈరోజు… సెప్టెంబర్ 01…

సంఘటనలు 1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది. 1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది. 1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది. 1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబర్ 01,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…