Month: May 2024

ఉద్యోగులపై ‘మస్క్’ మరో కీలక నిర్ణయం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగుల విషయంలో ఎలోన్ మస్క్ మళ్లీ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్ ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి…

ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ మరో మూవీ!

మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు రిమేక్గా తెరకెక్కిన చిత్రమే ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రంలో చిరంజీవి నటించిన మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అయితే, త్వరలో వీరి కాంబో రిపీట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాజా…

AP : నాలుగు సబ్ డివిజన్ లకు కొత్త డీఎస్పీలు

రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. వీరితోపాటు మరికొన్ని స్థానాల్లోనూ నియామకాలు చేపట్టింది. పోలింగ్ రోజన, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం మొత్తం 12మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు,…

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022నుంచి కోర్టు కమిషనర్ గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా…

ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు.. గెలవాలి.. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…

నేడు CM రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలోనే సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అ యితే అత్యవసర విషయాలను మాత్రమే ఈ భేటీ లో చర్చించాలని…

కవిత కస్టడీ పొడిగింపు పిటిషన్లపై నేడు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవితన ఈడీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఆమెకు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి…

‘పుష్ష 2’ షూటింగ్ : మ‌లేషియాగా మారిన రామోజీ ఫిల్మ్‌సిటీ

‘పుష్ష 2’ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం కంక‌ణం క‌ట్టుకొంది. అందుకు త‌గ్గ‌ట్టే రాత్ర‌న‌క, ప‌గ‌ల‌న‌క ప‌ని చేస్తోంది. ఈ సినిమా కోసం మ‌లేషియాలో కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల‌నుకొన్నారు. అయితే…

TG : 20 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

ప్రఖ్యాత యాదాద్రి క్షేత్రంలోని ప్రధానాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 20న మొదలవుతాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలకు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుడతారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి…

TG : 30 లక్షల టన్నులు దాటిన ధాన్యం సేకరణ

రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30 లక్షల టన్నులు దాటింది. 4.94 లక్షల మంది రైతులు వడ్లను విక్రయించారు. 7,166 కొనుగోలు కేంద్రాల్లో మే 13వ తేదీ నాటికి రూ. 6,642.43 కోట్ల విలువైన 30.29 లక్షల టన్నుల ధాన్యం…

H-1B వీసాదారులకు ఊరట

ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది. తమ…

కేరళకు నైరుతి రుతుపవనాలు.. రాక ఎప్పుడంటే…

మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని, వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని…

ఐపీఎల్ మ్యాచ్ లో పాడైన ఆహారం

మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్…

AP : టీడీపీ అధినేత – మెగాస్టార్ భేటీ?

ఈ నెల 11న టీడీపీ అధినేత చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలవనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగే ఈ భేటీలో వీరిద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు టాక్. దీనిపై…

రోడ్డుపై ఆటోమేటిక్ గా గుంతలు పూడుకునేలా కొత్త టెక్నిక్ – NHAI

రోడ్లపై గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఎంతో ప్రాణనష్టం జరుగుతోంది. ప్రస్తుతం గుంతలను మాన్యువల్ గా పూడ్చాల్సిందే. ఇందుకు చాలా సమయం పడుతోంది. ఇకపై చిన్నపాటి గుంతలు, పగుళ్లు వాటంతట అవే పూడుకుపోయేలా రోడ్ల నిర్మాణంలో సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ వాడనున్నట్లు…

కాల్పుల విరమణకు హమాస్ ఓకే!

ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. ఈజిప్టు-ఖతర్ దేశాల మధ్య వర్తిత్వంతో ఈ డీల్ కుదిరింది. ఈ కాల్పుల విరమణ ప్రణాళిక 42 రోజుల చొప్పున 3 విడతల్లో అమలు కానుంది. ఈ వ్యవధిలో గాజాలో…

AP : సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత…

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ కళ్యాణ్ తరఫున సాయిధరమ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సాయిధరమ్ తేజ్ వాహనంపైకి రాయి విసిరాడు.…

కర్ణాటకలో దారుణం… 6ఏళ్ల కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి…

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య మూగవాడైన 6ఏళ్ల కొడుకును మొసళ్లు ఉండే నదిలో విసిరేసింది. రవికుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. ఎందుకు అలా జన్మనిచ్చావంటూ భార్యతో…

టేబుల్ టాపర్ కోల్ కత్తా…

లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్ రేటు లో టేబుల్ టాపర్ గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో…

AP : కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం… – పవన్

కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని.. మెజార్టీ కోసమే అందరూ కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. YCP అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఏడాదికి 4లక్షల చొప్పున…

మే 8న వేములవాడ రాజన్నను దర్శించుకోనున్న PM మోడీ

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న రానున్నారు.ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే.. దివంగత…