Viral news : భారత ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో జీతం ఎంతో తెలుసా…
భారత ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా… ఆయన నెలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోషల్మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు కునాల్ షా… ఓ…