Category: జాతీయ వార్తలు

జమిలీ ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు…?

దేశంలో వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో కలిపి 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగారూ 9,300 కోట్ల…

5 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్… ఎందుకు…? ఎప్పుడు…? వివరాల్లోకి వెళ్ళితే…

ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రాజధాని ఢిల్లీలో ఐదు రోజుల పాటు మద్యం షాపులు బంద్ అవుతాయి. దీని కారణంగా ప్రజలు తాగేందుకు మందు దొరకడం కష్టమవుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా రాజధానిలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.…

విచారణలో పోలీసులు సైతం అవాక్కయిన సంఘటన…ఏకంగా వందమంది మహిళలను…

తనను ప్రియురాలు మోసం చేసిందన్న అక్కసుతో ఆ ప్రియుడు ఏకంగా వంద మంది మహిళలను వడోదర‌కు చెందిన రాకేశ్ సింగ్ అనే వ్యక్తి మోసం చేశాడు. అలాంటి వ్యక్తిని వడోదర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను వెల్లడించిన…

దేశ వ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని పులులు చనిపోయాయో మీకు తెలుసా…

గత ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత పడినట్లుగా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు చనిపోయినట్లుగా వెల్లడించింది. అయితే ఇందులో ఎక్కువగా పెద్ద పులులున్నాయని తక్కువగా శిశుమరణాలున్నట్లు…

నెట్టింట వైరల్ న్యూస్…రాహుల్ గాంధీకి వంట నేర్పిన ఆర్జేడీ చీఫ్…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మటన్ కూర ఎలా ఉండాలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైగా తనకు కూడా వంట చేయడం…

జాలర్ల జీవితం మార్చిన చేప…అదేం చేప… దాని ఖరీదెంతో తెలుసా…

పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. వివరాల్లోకి వెళ్ళితే…. సాధారణంగా ప్రతి ఏడాది హిల్సా(పులసచేపలు) చేపల ఉత్పత్తిపైనే వారి ఆదాయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దిఘా ఈస్ట్యూరీ ఫిష్…

వాటిపై ఆధార్ సంఖ్య ముద్రించొద్దు… యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు…

కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిక్రూట్ మెంట్ విషయంలో రాష్ట్రాల పరిధిలో సర్టిఫికేట్లలో ఆధార్ సంఖ్య అనేది తప్పనిసరిగా మారిన నేపద్యంలో… విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూజీసీ యూనివర్సిటీలను ఆదేశించింది. ఇది సరికాదని…

కర్ణాటకలో సంచలనం రేపుతున్న ఆ నాయకుడి రాసలీలల ఫోటోలు…

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ నేత, విద్యార్థి విభాగం అధ్యక్షుడి రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాయచూరులోని దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ…

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్… అసలు వివరాల్లోకి వెళ్ళితే…

కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను (Naresh Goyal) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.…

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా ? ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. చాలా సోషల్…

ఓటరుగా నమోదు గడువు తేదీ ఈ నెల 19 వరకు…అక్టోబరు 4న తుది జాబితా…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే కీలకం. పాలకులను ఎన్నుకునేది ఓటర్లే. ఈ క్రమంలో ఓటుహక్కు.. వజ్రాయుధం మాదిరిగా పనిచేస్తుంది. అందుకే అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం ఆరు నెలల ముందే…

సెప్టెంబరు 14 తో ముగియనున్న ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ గడువు…

ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా. గడువు సెప్టెంబరు 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినట్లు తెలిపింది. ఈ గడువు…

ఢిల్లీ లో విషాదకర ఘటన…2 బస్సుల మధ్య తల ఇరుక్కుని చనిపోయిన యువతి

2 బస్సుల మధ్య తల ఇరుక్కుని చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన బాబ్లీ అనే 20 సంవత్సారాలు యువతి తన సోదరి, ఆమె భర్త, వారి ముగ్గురు పిల్లలతో…

జమిలి ఎలక్షన్లు వస్తే ఎలా…?

జాతీయ రాజకీయాల్లో సంచలనం. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రధాని మోదీ ఆపరేషన్ -2024 ప్రారంభించారు. తమకు అనుకూలంగా పరిణామాలను మలచుకొనేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్ బిల్లు ఆమోదానికి అడుగులు వేస్తున్నట్లు…

ఆదిత్య-L1 సోలార్ మిషన్ నేడు ప్రయోగం

ఆదిత్య L1 మిషన్ యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి నుండి దాదాపు 1.5 మిలియన్ కిమీల దూరం ప్రయాణించి సూర్యునికి సమీపంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1కి చేరుకోవడానికి దాదాపు 125 రోజులు పడుతుంది. 24 గంటల్లోపే, భారత అంతరిక్ష పరిశోధనా…

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, విచిత్ర విన్యాసాల ఆ స్వామీ… ఇప్పుడు ఏకంగా చంద్రుడిపైనే… వివరాల్లోకి వెళ్ళితే…

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, విచిత్ర విన్యాసాలకు ఆ స్వామీజీ పెట్టింది పేరు. హిందూ మ‌హాస‌భ అధ్యక్షుడి పేరుతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ దుమారం రేపుతుంటాడు. ఇప్పుడు త‌న విల‌క్ష‌ణ వ్యాఖ్య‌ల‌కు మూన్ మిష‌న్‌ను ఎంచుకున్నాడు. ఇంకేం..విచిత్ర డిమాండ్స్‌తో మీడియా ముందుకొచ్చాడు. చంద్ర‌యాన్‌-3 చంద్రుడి…

నేను దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వలేను… కావాలంటే అక్కడ ఇస్తా… – అథ్లెటిక్స్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో స్వర్ణం సాధించిన‌ తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్‌ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి…

మధ్యప్రదేశ్ దారుణం…కొడుకు ముందే తల్లిని…వివరాల్లోకి వెళ్ళితే…

దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు కలిసి ఓ దళిత యువకుడిని చావబాదారు. దీన్ని అడ్డుకోబోయిన ఆ యువకుడి తల్లిని వివస్త్రను చేసి కొట్టారు. ఈ దారుణం రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో…

తీర్పులలో కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదు… – ఢిల్లీ హైకోర్టు

న్యాయ నిర్ణయం ప్రక్రియలో మానవ జోక్యానికి, కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని తేల్చిచెప్పింది.…

సహజీవనం లో ఉన్న భాగస్వామిని చంపిన వ్యక్తి… ఎక్కడ…? ఎందుకు…? వివరాల్లోకి వెళ్ళితే…

బెంగుళూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ భాగస్వామిని కొట్టి చంపినందుకు 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భాగస్వామి తనను మోసం చేసిందనే అనుమానంతో ఇద్దరు గొడవకు దిగారు. శనివారం సాయంత్రం 5…

పిల్లల విషయంలో భారత్‌లోనూ ఈ ట్రేండేనా…?

ఒకే బిడ్డను కనాలనే ట్రెండ్ అమెరికా, యూరోపియన్ దేశాల దంపతులలో పెరుగుతోంది. ఇప్పుడదే ట్రెండ్ భారత్‌లోనూ నడుస్తోందా? మీకు ఎంత మంది అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అని అడిగితే, ఇద్దరు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఉన్నారనో, లేదంటే మేము ముగ్గురమనో, లేక నలుగురు…

ఓ మహిళకు విడాకులు మంజూరు చేసే తీర్పులో సంచలన విషయాలు ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు…

క్రూరత్వం, పురుషుడు విడిచిపెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు విడాకులు మంజూరు చేస్తూ… హిందు వివాహ చట్టం (హెచ్‌ఎంఏ)లోని సెక్షన్ 13(1) (ఐఏ) ప్రకారం అప్పీలుదారు (మహిళ) శారీరక క్రూరత్వానికి లోనయ్యారని, ప్రతివాది(భర్త) అటువంటి ప్రవర్తన తప్పనిసరిగా శారీరక క్రూరత్వానికి అర్హమని…

బియ్యం ధరలకు కళ్లెం వేయడానికి చర్యలు చేపట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో వాటి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. ఇప్పుడు బియ్యం ధరలపై కూడా నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం…

అల్లరి ప్రేమికుడు తరహాలో నలుగురు అమ్మాయిలను మోసం చేసిన యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే…

నేను పైలెట్ అని నమ్మించి నలుగురు అమ్మాయిలను మోసం చేసిన ఘటన… గుజరాత్‌లో వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్ళితే… ముంబైకు చెందిన రక్షిత మంగేలా (20) అనే యువకుడు బోర్డింగ్ సిబ్బందికి తాను ఎయిరిండియా పైలట్‌నంటూ పొంతన లేని సమాధానాలు…

తాజాగా రోవర్ వీడియోను విడుదల చేసిన ఇస్రో

చంద్రుడి దక్షిణ ధృవం నిమిత్తం పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం…

చంద్రునిపై సగర్వంగా విక్రమ్…చరిత్రను సృష్టించిన ఇస్రో…

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతంతో చరిత్రను సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో… చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశంగా చరిత్రను సృష్టించింది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్‌ భారతావని ఉత్కంఠగా వేచి చూస్తుండగాచంద్రుని దక్షిణ…

ఉల్లిగడ్డల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి దాదా భూస్‌…

ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్రం విధించిన 40% సుంకాన్ని విధించడంతో అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముంబైకి ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ మిత్రపక్షం రైతు క్రాంతి సంఘటన్‌ హెచ్చరించింది. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌…

కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యం… ఎక్కడంటే…? వివరాలు పరిశీలిస్తే…

కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 100 మంది బాలికలు ఉండగా.. 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు… 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జరిగింది. అయితే 89…

చంద్రుని పై ఒక రోజు భూమిపై ఎన్ని రోజులతో సమానం…చంద్రయాన్ 3 చంద్రుని పై ఎన్ని రోజులు పని చేస్తుంది…

చంద్రయాన్ 3లోని ల్యాండర్ కానీ, రోవర్ కానీ, ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నింట్లో అమర్చిన పరికరాలు పనిచేయడానికి, వాటి నుంచి సమాచారం భూమ్మీద ఉన్న డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపడానికి కానీ విద్యుత్ అవసరం. ఈ విద్యుత్ వాటికి సోలాప్ ప్యానెళ్ల…

ఈ రోజు సాయంత్రం 6.04 చంద్రుడిపై ల్యాండ్ కానున్న చంద్రయాన్ 3 …5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం

చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను చూసేందుకు భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందుకోసం ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. కొద్ది…

దేశ వ్యాప్తంగా స్కూల్స్ లో చంద్రయాన్ 3 ల్యాడింగ్ లైవ్ టెలికాస్ట్

ఆగస్టు 23న చంద్రయాన్ 3 సేఫ్ ల్యాడింగ్ అవుతున్న సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూసేలా బడుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఈవోలు , స్కూల్ ప్రిన్సిపాల్స్ కు ఆదేశాలు జారీ చేశారు…

చంద్రయాన్‌-3, చంద్రునిపై ల్యాండింగ్ కు మొదలైన కౌంట్ డౌన్

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ కు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 23న సాయంత్రం…

3 రైళ్లలో ఒకే రోజు అగ్ని ప్రమాదాలు…వివరాల్లోకి వెళ్ళితే…

దేశంలో ఒకే రోజు 3 రైళ్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో కలవరం కలిగించింది. ఈ ప్రమాదాల్లో ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం… శనివారం ఉదయం నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌2…

కేరళలో కొత్త స్వైన్‌ఫ్లూ కేసు… ఝార్ఖండ్‌లో బర్డ్‌ ఫ్లూ కేసు…

కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్‌ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంలోని పందులను వధించి, నిబంధనల…

మహారాష్ట్రలో దారుణం…మైనర్ ను కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది…

ప్రేమ పేరుతో మైనర్ బాలికలు, అమ్మాయిలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో జరిగింది. ఈ దారుణ ఘటన…

BJP : ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ముందస్తుగానే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల…

మధ్యప్రదేశ్‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన…

స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 – విశేషాలు

భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆగస్టు 14–15, 1947 అర్ధరాత్రి ఉపఖండాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలో బ్రిటిష్ పాలన 1757లో ప్రారంభమై,…

చంపి బతికిస్తా… నేనే శివుణ్ణి అంటూ… కిరాతకంగా… వివరాల్లోకి వెళ్ళితే… 

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో 70 యేళ్ల వృద్ధుడు కిరాతకంగా ప్రవర్తించాడు. నేను పరమశివుడిని .. నిన్ను చంపి మళ్లీ బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటనను ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి…

Delhi : ఎయిమ్స్ భారీ అగ్నిప్రమాదం…

ఢిల్లీలోని అఖిల భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్)లోని ఎండోస్కోపిక్ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదం రెండో అంతస్తులో జరిగింది. దీంతో ఆ వార్డులో ఉన్న రోగులతో పాటు సిబ్బందిని అత్యవసరంగా మరో ప్రాంతానికి తరలించారు.…

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టెలికాస్ట్ టీవీ ప్రసారాలు

భవిష్యత్‌లో టీవీ చానెళ్లను మొబైల్ ఫోనులో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే వీక్షించే సదుపాయం అందుబాటులోకి రానుంది. అయితే, ఈ టెక్నాలజీని ప్రైవేట్ టెలికాం కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం డీటీహెచ్, కేబుల్స్ రూపంలో టీవీ ప్రసారాలు వీక్షిస్తున్నాం.…

సినిమా తరహాలో హత్యకు ప్లాన్… బెడిసి కొట్టిన నర్సు పాత్ర…

నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్‌ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా నటిస్తూ స్నేహితుడి భార్యను హత్య…

కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం…మరోసారి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం పొడిగింపు… ఎప్పటి వరకంటే…

పార్లమెంట్ వేదికగా పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సామాన్యుల సొంతింటి కలకు ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం వచ్చే ఏడాది డిసెంబర్ 31, 2024 వరకు పొడిగిస్తున్నట్లు…

37 ఏళ్ల క్రింద 5గురు పోలీసులు 2 రూపాయలు లంచం తీసుకున్న కేసులో సంచలన తీర్పు…

1986 నాటి విచిత్రమైన ఈ కేసులో బిహార్‌లో భాగల్పూర్ జిల్లా విజిలెన్స్ కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఓ అధికారి సహా ఐదుగురు పోలీసుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. రామరతన్‌ శర్మ, కైలాష్‌ శర్మ, జ్ఞాని శంకర్‌, యుగేశ్వర్‌ మహ్తో, రామ్‌…

దారుణం… మైనర్ బాలిక హత్య… ఇటుక బట్టీలో శవం… ఏం జరిగిందంటే… ఎక్కడంటే…

14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు సంఘటన రాజస్థాన్‌లోని బిల్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే… తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. గ్రామస్థులూ రాత్రంతా గాలించారు, చివరకు తన ఇంటి వద్దే ఓ ఇటుకల బట్టీలో…

టమాటలు ట్రిబుల్‌ సెంచరీ కొట్టనున్నయా…?

ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయిలో డబుల్‌ సెంచరీ దాటిన టమాట ధరలు ట్రిబుల్‌ సెంచరీ దిశగా అడుగు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మరోసారి టమాట ధరలు భగ్గుమన్నాయి. మదర్‌ డైరీ తన రిటైల్‌ స్టోర్స్‌లో కిలో టమాటాలను 259…

రెండేళ్ల పాపపై అత్యాచారం చేసిన కేసులో సంచలన తీర్పు ఇచ్చిన సూరత్ కోర్టు

సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలవరించింది. రెండేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన యువకుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. రెండేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 23 ఏళ్ల యువకుడికి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బుధవారం మరణశిక్ష…

మైనార్టీ తీరకుండా సహజీవనం చట్ట విరుద్ధం… – అలహాబాద్ హైకోర్టు

మైనార్టీ తీరని అంటే 18 యేళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర…

భారత్ లో అమెరికా పర్యటకురాలిపై అత్యాచారం… ఎక్కడంటే…

భారతదేశంలోని పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన అమెరికా మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆ మహిళకు మద్యం తాపించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాకు చెందిన…

ఆరు నెలల్లో మేకప్ కోసం భారతీయ మహిళలు చేసిన ఖర్చు ఎంతో తెలుసా మీకు…?

అందంగా కనిపించేందుకు మహిళలు లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్.. ఇలా అనేక సౌందర్య సాధనాలు వాడుతుంటారు. నిత్యం వందల మంది మధ్యలో ఉండాల్సి వస్తున్న క్రమంలో అందంగా కనిపించేందుకు ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకోసం మహిళలు ఈ…

383 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ… సంచలన తీర్పు ఇచ్చిన కోయంబత్తూరు జిల్లా కోర్టు… వివరాల్లోకి వెళ్ళితే….

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చేరన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో జరిగిన ఓ మోసంతో నకిలీ పత్రాల మోసం కేసులో దోషిగా తేలిన ఆ సంస్థకు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 383 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.…

చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలుహుగ్లీ నది క్రింద విజయవంతంగా ట్రయల్ రన్

దేశంలో మొట్ట మొదటిసారిగా హుగ్లీ నది క్రింద సొరంగం ద్వారా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది కోల్‌కతా మెట్రో. ఇది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మార్గంలో వచ్చే 7 నెలల పాటు రెగ్యులర్…

గ్రేటర్ నోయిడా షాకింగ్ సంఘటన…తప్పిపోయిన పాప పక్కింట్లో వారి సూట్‌కేస్‌లో శవమై…

గ్రేటర్ నోయిడా లోని సూరజ్‌పూర్ ప్రాంతంలోని దేవ్లా గ్రామంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల గా కనిపించని 2 సంవత్సారాల పాప పొరుగువారి ఇంట్లో ఉన్న సూట్‌కేస్‌లో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ ఇంటి యజమాని పరారీలో…

దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్…

గడిచిన 24 గంటల్లో దేశంలో 5880 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,96,318 కు…

TTD : శ్రీవారి కి భారీ భూవిరాళం ఇచ్చిన భక్తుడు…

ఏడుకొండల శ్రీవారికి చెందిన భక్తుడు భారీ భూవిరాళం ఇచ్చాడు బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే భక్తుడు. బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరుపతి జిల్లా డక్కిలి మండలం పోతేగుంటలో 90 ఎకరాలు, దగ్గవోలులో 160 ఎకరాలు, మొత్తం 250 ఎకరాల పోడు భూమిని…

Shamshabad Air Port : ఆఖరి నిమిషంలో విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా… ఎందుకంటే…

హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిరిండియాకు సంబంధించిన విమానాలను ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ… రద్దు చేసింది యాజమాన్యం. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అప్పటికే విమానాశ్రయం చేరుకున్న 40 మంది ప్రయాణీకులు. ప్రయాణికులను శాంతింపజేసిన…

Karnataka: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తొలి జాబితా విడుదల చేయనున్న BJP

రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక వేడెక్కుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి అన్ని పార్టీలు. ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ అభ్యర్థుల్ని…

కరోనా అప్డేట్స్…ఏప్రిల్ 06,2023

దేశం వ్యాప్తం గడిచిన 24 గంటలలో 4,435 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి చేరింది. ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా. మహారాష్ట్ర, కేరళలో నలుగురు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి,…

కొత్త ఆర్థిక సంవత్సరంలో వేటిపై ధరలు పెరుగనున్నాయి – వేటిపై తగ్గనున్నాయి…

కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని రకాల వస్తువుల ధరలు ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు లాంటి వస్తువలతో పాటు సిగరెట్లు, బంగారం, ప్లాటినం…

Rare Occurrence: ఆకాశంలో అద్భుతం..
ఈ రోజు చంద్రునికి దగ్గరగా కనిపించనున్న గ్రహాలు…

ఈ వారం చంద్రునికి సమీపంలో మెర్క్యురీ, బృహస్పతి, వీనస్, యురేనస్, మార్స్ గ్రహాలు ప్రతిరోజూ సాయంత్రం దగ్గరగా వస్తాయి. దీనిని ఖగోళ శాస్త్రంలో సంయోగం అంటారు. మంగళవారం అంటే, ఈ రోజు రాత్రి, సూర్యాస్తమయం లో ఈ అద్భుతం జరుగనుంది. ఈ…

First Solar Energy Village:దేశంలోనే మొదటి సౌరశక్తి ఆధారిత గ్రామంగా పల్లి… ఈ గ్రామం ఎక్కడంటే…

మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామంగా జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామం దేశంలోనే మొదటి సౌరశక్తి ఆధారిత గ్రామంగా నిలిచింది. దీనిని ఏప్రిల్​ 24, 2022 న 500 కిలోవాట్ల సోలార్​ ప్లాంట్​ను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర…

BRS Party : నేడు మహారాష్ట్రలోని కంధార్‌ నియోజకవర్గంలో BRS భారీ బహిరంగ సభ

BRS పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కంధార్‌ నియోజకవర్గంలో నేడు అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతోనే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా లోహా పట్టణంలో బైల్‌ బజార్‌లో ఏకంగా 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు కేసీఆర్‌. ఈ…

Padma Awards 2023 : వైభవంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం…

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ఫంక్షన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కేంద్రమంత్రులు అధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. తొలివిడతలో 54 మందికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డులను ప్రధానం చేశారు. రాజకీయ రంగంలో చేసిన సేవలకు మాజీ కేంద్రమంత్రి ఎస్‌ఎం…

కర్నాటక, దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ ప్రారంభించిన RTC MD సజ్జనార్

కర్నాటకలోని దావణగెరెకు ప్యాసింజర్ల వినతుల మేరకు ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం ఈ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మియాపూర్ నుంచి రోజూ సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరుతుంది. ఈ కొత్త సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ,…

మహిళలకు ఆ రాష్ట్రంలో బస్సుల్లో టికెట్ ధరలో 50% తగ్గింపు…

బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ధరలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఈనెల 17 నుంచి ఈ రాయితీ అమల్లోకి వస్తుందని తెలిపింది. గత సం. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని 75 ఏండ్లు నిండిన…

Viral news: కరెన్సీ నోటుపై పెన్నుతో రాతలు ఉంటే చెల్లవు అని సోషల్ మీడియాలో ప్రచారం… క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే అది చెల్లదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో గత కొద్ది కాలంగా వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది. మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఇప్పటికీ చాలా…

spy pigeon : పారాదీప్ తీరంలో గూఢచర్య పావురం

మత్య్సకారులు ఒడిశాలోని తీరంలో చిన్న కెమెరా, మైక్రోచిప్‌తో అమర్చబడిన ఓ పావురాన్ని తమ బోట్లో గుర్తించారు. వెంటనే జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. దానిని పరీక్షించిన పోలీసులు.. పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు, పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని……

గడిచిన 5 సం..లలో ఎంత మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే…

దేశంలో గడిచిన 5 సం..లలో 119 మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ వైద్య మండలి వెల్లడించింది.యూజీ గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా.. 55 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ఇది ఇలా ఉండగా గత ఐదేళ్లలో 1,166 మంది…

పోస్టింగ్ ఇవ్వడంలేదని రోడ్డుపై నగ్న ప్రదర్శన చేసిన నర్సు

ఓ నర్సు ఉద్యోగం కోసం రోడ్డుపై నగ్నంగా నిరసన చేపట్టింది. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నగ్నంగా మారి రోడ్డుపై నిరసనకు దిగింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు…